మేడిపల్లిలో ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి – బీసీ సంఘాల ఆందోళన తీవ్రం

మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్, బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సాయి ఈశ్వర్ మృతి వార్త తెలిసిన వెంటనే బీసీ…

Read More