అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు?

అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం నడుస్తోంది.ప్రజలకు సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం ఉంది, కానీ అధికారంలో ఉన్నవాళ్లు మాత్రం ఎవరి స్వార్థంలో వాళ్లు బిజీ. బీజేపీకి తెలంగాణ గుర్తొచ్చిందా ఇప్పుడే? మెస్సీ వచ్చి ఫుట్‌బాల్ ఆడినప్పుడు కూడా నిద్రపోయిన బీజేపీ నాయకత్వం, ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొంది.పక్కనే ఉన్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు —అప్పుడెప్పుడో యాక్షన్ తీసుకోవచ్చుగా? నైనీ బ్లాక్ రద్దు చేసారు…

Read More

కేసీఆర్ అప్పుల్లో అభివృద్ధి కనిపించింది… కాంగ్రెస్ అప్పుల్లో ఏముంది?

రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు: తెలంగాణలో ఏం కనిపించింది? తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఎవరైనా ప్రశ్న అడిగితే — అరెస్టులు.విమర్శ చేస్తే — కేసులు.నిజాలు మాట్లాడితే — యూట్యూబ్ ఛానెల్స్ టార్గెట్.ఇదేనా ప్రజాస్వామ్యం? లేక భయపెట్టే పాలనా విధానమా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేరమైతే, రేపు ప్రశ్నించే గొంతులన్నీ మౌనంగా మారిపోతాయి. కానీ ప్రశ్నలు ఆగవు — ఎందుకంటే ప్రజలకు సమాధానాలు కావాలి. అప్పుల లెక్కలు – నిజం ఏంటి? తెలంగాణ ఏర్పడిన…

Read More

తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని,…

Read More

ఉపాధి హామీపై కేంద్ర బిల్లు పిడికిలి: తెలంగాణపై ఏటా ₹1,733 కోట్ల అదనపు భారం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌రేగా) విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్పులు తెలంగాణ రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం మోపనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం, ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు ₹1,733.90 కోట్ల అదనపు భారం భరించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వమే 100 శాతం చెల్లిస్తోంది. అలాగే…

Read More

ట్రంప్ మీడియా పెట్టుబడులు: వాస్తవమా? ప్రచారమా? తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై ప్రశ్నలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పేరుతో ప్రభుత్వం భారీ ప్రచారం చేస్తోంది. కానీ అదే సమయంలో ప్రకటిస్తున్న పెట్టుబడుల ప్రామాణ్యం, కంపెనీల నేపథ్యం, ప్రయోజనం – అన్నింటిపైనా ప్రజల్లో, ప్రతిపక్షాల్లో సందేహాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ మీడియా సంస్థ 10 ఏళ్లలో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కొత్త వివాదానికి కేంద్రబిందువైంది. 🔍 ట్రంప్ మీడియా అంటే ఏమిటి? ఇది ప్రపంచాన్ని మార్చిన ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్ కాదు.అమెరికా మాజీ…

Read More

గ్లోబల్ సమ్మిట్ ప్రచారం – పెట్టుబడుల వాస్తవం ఏంటి? సమాధానాలు, సందేహాలు, విమర్శలు

తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌పై భారీ చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలతో పాటు ఈ ఈవెంట్‌కి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం, కార్యసాధ్యతపై ప్రశ్నలు లేవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏమిటంటే — అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణలోకి రప్పించడానికి, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ అవసరమని. మొదటి రోజే 35 కంపెనీలతో 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు…

Read More

ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్రా? – హిల్ట్ పాలసీపై తెలంగాణలో ఆందోళన

తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో సుమారు 5,000 పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక నేతల కుట్ర ఉందని పరిశ్రమల వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలోని పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు కాలుష్య నియంత్రణ పేరుతో తరలించే నిర్ణయం పరిశ్రమల భవితవ్యాన్ని అనిశ్చితిలోకి…

Read More

ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్రా? – హిల్ట్ పాలసీపై తెలంగాణలో ఆందోళన

తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో సుమారు 5,000 పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక నేతల కుట్ర ఉందని పరిశ్రమల వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలోని పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు కాలుష్య నియంత్రణ పేరుతో తరలించే నిర్ణయం పరిశ్రమల భవితవ్యాన్ని అనిశ్చితిలోకి…

Read More

ఫార్మాసిటీ నుంచి రియల్ ఎస్టేట్ వరకూ: తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై మంటున్న వివాదం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం బయటికి తరలించేందుకు ఫార్మాసిటీ అనే భారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం పూర్వ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయోజనం — పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతతో పరిశ్రమలను నియంత్రణలో నడపడం. అయితే, తాజా ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఉద్దేశాలను పూర్తిగా మార్చేశాయని మాజీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి మాటల్లో: “ఇక్కడ ఉన్న 9,300 ఎకరాలను పరిశ్రమల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమ్మేసే…

Read More

తెలంగాణ రైజింగ్: పెట్టుబడులకు అనుకూల వాతావరణం – సీఎం రేవంత్ రెడ్డి సూచనలు”

తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వచ్చే నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఈ సమ్మిట్ బ్రాండింగ్, ప్రమోషన్, ప్రదర్శనలు, సమాచార వ్యూహాలపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులు, టీమ్‌లకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర సామర్థ్యం, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, మౌలిక వసతులు, భవిష్యత్ అవకాశాలు ప్రమోషనల్ వీడియోలు,…

Read More