ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

Read More

రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు: కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరింది

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శ కోసం కాదు కానీ వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీని కేసీఆర్ తానే అంతమొందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరిందని, ఆయనను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని…

Read More

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు — మైనంపల్లి హనుమంతరావు గారి ధైర్యవాక్యాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారు, జూబ్లీహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడాలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. హనుమంతరావు గారు మాట్లాడుతూ,

Read More

సనత్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారి ప్రచారం — జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు

సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కోట నీలిమగారు మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజల పార్టీ. బీఆర్ఎస్‌లా ఇది కుటుంబ పార్టీ కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మేము జవాబుదారీ…

Read More

కార్పొరేటర్ సంగీతగారి ఆత్మీయ ప్రచారం — అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ హడావిడి

అమీర్‌పేట్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ సంగీతగారు పాదయాత్ర నిర్వహించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోకి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు కూడా రాలేదని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. అయితే, ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునేందుకు సంగీతగారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లడం స్థానికులలో ఆనందాన్ని కలిగించింది. సంగీతగారు అక్కడి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులను తెలుసుకున్నారు. నీటి సరఫరా సమస్యలు, రోడ్లు దెబ్బతినడం, పార్కింగ్…

Read More

కమలం గుర్తుకే గెలుపు – రఘునందన్ ప్రసంగం దాసర్లపేటలో హోరెత్తింది

జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన భారీ బీజేపీ సభలో మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి, ఉత్సాహంగా నినాదాలు చేయించారు. “లక్ష మంది ఉన్నారంటావు కదా? మనం లక్షలు ఉన్నాం! లక్ష ఉన్నోడికి వెళ్తావా, లక్షలు ఉన్న మన దగ్గరకు రారా?” అని రఘునందన్ పంచ్‌లతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, “సమ గుర్తు గెలిస్తే దేశం ముక్కలు అవుతుంది, కమలం గుర్తు…

Read More

బీసీ రిజర్వేషన్ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకుడు బూర నరసయ్య గౌడ్ ఫైర్ – కాంగ్రెస్ కుట్రను బహిర్గతం చేశారు

ఓకే టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత బూర నరసయ్య గౌడ్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. “అంబేద్కర్ గారు రాజీనామా చేయాల్సినంత దారుణం కాంగ్రెస్ వల్లే జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల అసహనం చూపుతోంది,” అని బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు…

Read More