ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశలోకి: డిసెంబర్ 9 తర్వాత కీలక పరిణామాలు

టelangana లో భారీ వివాదానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. వచ్చే నెల డిసెంబర్ 9 తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సిట్ అధికారుల వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్లు విచారణలో వినిపించిన నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం మళ్లీ వేడెక్కుతోంది. 📌 కీలక నిందితుల విచారణ పూర్తయింది సిట్ అధికారులు ఇప్పటికే: విచారించినట్లు తెలుస్తోంది. ఇందులో…

Read More

బీసీ రిజర్వేషన్లు–స్థానిక సంస్థల ఎన్నికలు: నేడు క్యాబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితి నేడు కొంతవరకు చెదరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే గ్రామీణ పాలక వర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు దాటిపోయింది. సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ పదవులు ఖాళీ అయినా పల్లెల్లో పూర్తి స్థాయి పరిపాలన నిలిచిపోయిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో…

Read More

బీఆర్ఎస్‌ లో లోటుపాట్లపై కార్యకర్తల ఆవేదన: ప్రజల కోసం నిలబడే సమయం వచ్చిందని వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, నాయకత్వ ధోరణిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో, కార్యకర్తల ఆవేదన మరింత వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా పార్టీ లోపాల వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గి పోతున్నదనే అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది. కార్యకర్తలు స్పష్టం చేస్తూ—హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులు కొంతమంది చేయి దాటిన నేతలను కాపాడేందుకు ముందుకు రావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు నేలమీద కష్టాలు పడుతున్న సమయంలో, నాయకులను కాపాడటానికి కాదు,…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక హీట్లో అజారుద్దీన్ మంత్రి పదవి: రాజకీయ ఆరోపణలు ముదురుతున్నాయి

జూబిలీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం రాజకీయ ప్రపంచంలో పెద్ద చర్చకి దారితీసింది. ఈ నియామకాన్ని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గవర్నర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి ప్రమాణ స్వీకారం ఆపేందుకు ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారుడికి మంత్రి పదవి రావడాన్ని అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ధెబ్బ అని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాజస్థాన్ ఉపఎన్నిక ముందు బీజేపీ అభ్యర్థినే…

Read More

కానామెడ్ అసైన్డ్ భూముల వివాదం: అధిక భూదరలు, నిర్మాణాలు, అధికారుల వైఖరిపై ఆరోపణలు

శేర్లింగ్‌పల్లి పరిధిలోని కానామెడ్ ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు, హై–రైజ్ నిర్మాణాలపై వివాదం చెలరేగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో ఇక్కడ గజం భూమి ధర రూ.3 లక్షలకు పైబడిందనే సమాచారం వెలువడుతోంది. గత ప్రభుత్వ కాలంలో కూడా అసైన్డ్ భూములకు అధిక ధర పలికిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ప్రాంతంలో హై–రైజ్ బిల్డింగ్స్ నిర్మాణం, అసైన్డ్ ల్యాండ్స్ డీల్‌లపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల చర్యలు తగిన స్థాయిలో లేవని ఆరోపణలు ఉన్నాయి. డెప్యూటీ…

Read More

షేక్‌పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

Read More

ఏపీ మంత్రుల మాటకు లొంగే తెలంగాణ కలెక్టర్? — ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిణి ప్రవర్తన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. జిల్లా మంత్రులు చెప్పినా పట్టించుకోని ఆ కలెక్టర్, ఏపీకి చెందిన ఒక కీలక మంత్రి ఫోన్ చేసిన వెంటనే పని పూర్తి చేసినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బయటకు రావడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి — “ఇక తెలంగాణలో పని కావాలంటే ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడితేనే జరుగుతుందా?” అనే ప్రశ్న…

Read More

రైజింగ్ తెలంగాణ కాదు, రైజింగ్ బెల్ట్ షాప్స్!” — రేవంత్ రెడ్డి పాలనపై మండిపడిన నేత

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించిన నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ఘాటుగా విమర్శించారు. “రైజింగ్ తెలంగాణ అంటే ఇది కాదు రా నాయనా!” అంటూ ప్రారంభమైన ప్రసంగం, ప్రజల నిత్యజీవిత సమస్యల మీద దృష్టి సారించింది. నేత మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన హామీలను గుర్తు చేశారు. “బీఆర్‌ఎస్ కాలంలో ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ పెట్టారని, వాటిని నిర్మూలిస్తానని చెప్పిన నువ్వు, ఇప్పుడు ప్రజల ఇళ్లను బుల్డోజ్…

Read More