జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్

బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి…

Read More

పిఓబి నిషేధిత జాబితా ఎవరి బాధ్యత? రెవెన్యూ అధికారుల గందరగోళం, ప్రభుత్వ తీరు పై ప్రజల్లో ఆందోళన

రాష్ట్రంలో పిఓబి (నిషేధిత) భూముల జాబితా రూపకల్పనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? భూములను గుర్తించాల్సింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను గుర్తించి పిఓబి నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. కానీ తహసీల్దారులు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తూ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇవ్వాల్సిన…

Read More