కడియం–దానం పై స్పీకర్ మరోసారి నోటీసులు: అఫిడవిట్లు తక్షణమే దాఖలు చేయాలని ఆదేశం
తెలంగాణ రాజకీయాల్లో పిరాయింపు కేసులు మళ్లీ వేడెక్కుతున్నాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై విచారణ వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు స్పీకర్ గద్దం ప్రసాద్కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పార్టీ పిరాయింపు ఆరోపణలపై 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది సమాధానాలు సమర్పించగా, వారి మీద విచారణ కొనసాగుతోంది. అయితే…

