కడియం–దానం పై స్పీకర్ మరోసారి నోటీసులు: అఫిడవిట్‌లు తక్షణమే దాఖలు చేయాలని ఆదేశం

తెలంగాణ రాజకీయాల్లో పిరాయింపు కేసులు మళ్లీ వేడెక్కుతున్నాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై విచారణ వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో స్టేషన్‌గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు స్పీకర్ గద్దం ప్రసాద్‌కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పార్టీ పిరాయింపు ఆరోపణలపై 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది సమాధానాలు సమర్పించగా, వారి మీద విచారణ కొనసాగుతోంది. అయితే…

Read More

దానం నాగేంద్ర–కడియం శ్రీహరిపై అనర్హత వేటు ముప్పు: రాజీనామా వైపు అడుగులు, మరో రెండు ఉపఎన్నికల సూచనలు

తెలంగాణలో రాజకీయ రంగంలో మరోసారి ఉపఎన్నికల సునామీ సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్ర, కడియం శ్రీహరిలపై పిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా, విచారణకు హాజరు కాకపోవడంతో ఇద్దరూ స్పీకర్ నిర్ణయం తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశం – డెడ్‌లైన్ ముగిసింది జూలై 31న సుప్రీం కోర్టు పిరాయింపు కేసులపై…

Read More