బీసీ రిజర్వేషన్‌ వివాదం, మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ చర్చ: తెలంగాణ రాజకీయాల్లో వేడి

ప్రస్తుతం మా స్టూడియోలో బక్క జర్సన్ గారు ఉన్నారు.తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్లపై వివాదం, సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు అనేక అంశాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పై అసంతృప్తి తెలంగాణలో ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ల విషయంపై పెద్ద వివాదమే నెలకొంది.బీసీ సంఘాలు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బక్క జర్సన్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు: జర్సన్ గారి మాటల్లో:

Read More

పంచాయతీ ఎన్నికలు జ్వాలలు: విద్య నుంచి గ్రామ రాజకీయాల దాకా తెలంగాణ వాస్తవ స్థితి

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే IPS, IAS, శాస్త్రవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే చాలామందికి భయం, సందేహం, నిరాశ. 👉 ప్రశ్న ఒక్కటే — విద్యా వ్యవస్థ క్షీణించిందా? లేక రాజకీయాలు విద్యపై ప్రభావం చూపుతున్నాయా? పంచాయతీ ఎన్నికల్లో జ్వాలలు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.4236 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 25,654 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హీరో గోపీచంద్ ఓటు హక్కు వినియోగం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ హీరో గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించారు.మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఆయన వచ్చి ఓటు వేసారు.తర్వాత మీడియా ముందుకు వచ్చి తన సిరా గుర్తు చూపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.“ఓటు మన హక్కు, మన భవిష్యత్తు నిర్ణయించే శక్తి. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి” అని గోపీచంద్ అన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను చూసేందుకు అభిమానులు, ఓటర్లు పెద్ద ఎత్తున…

Read More

ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో వృద్ధురాలి స్ఫూర్తిదాయక సందేశం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటింగ్‌ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు…

Read More

ఓటర్ ఐడి లేకుండా ఓటింగ్—జేఏచ్ఎంసి ప్రకటనపై ప్రజల ఆందోళన: బహుళ ఓట్లు, మోసాల భయం

నగరంలో జేఏచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విడుదల చేసిన తాజా ప్రకటన ఒకసారి పౌరులలో కలకలం సృష్టించింది. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక (నవెంబర్ 11) నేపథ్యంలో, ఓటర్ గుర్తింపు కార్డు (Voter ID) లేకపోయినా, ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో ఆధారిత ఐడీల్లో ఏదైనా ఒకటితో ఓటు వేయొచ్చునని అధికారులు వెల్లడించారు. ఇదే నిర్ణయం ప్రజలలో ఒక కీలక శంకను తెచ్చి పెట్టింది — ఆలా…

Read More