జూబిలీహిల్స్ ఉపఎన్నిక: రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు, అభివృద్ధి–సెంటిమెంట్ మధ్య ఎన్నికల దుమారం

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, హామీలు, విమర్శలపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఉపఎన్నికల్లో సానుభూతి, కన్నీళ్లు ముసుగులో గెలవాలన్న ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి అభివృద్ధి కోరారని సీఎం రేవంత్ పేర్కొంటే, ప్రతిపక్షాలు మాత్రం అదే వ్యాఖ్యలను ఆయనకే తిరగబెడుతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కంటోన్మెంట్‌లో రూ.4వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. “గతంలో సినీ కార్మికులను పట్టించుకోలేదు, ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ చూపడం ఎందుకు?” అంటూ బీఆర్‌ఎస్‌ను…

Read More