వరంగల్ రైతుల గోస… దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

వరంగల్ ప్రాంతంలో రైతుల సమస్యలు, సాగునీటి కొరత, దేవాదుల ప్రాజెక్టు పనుల ఆలస్యం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు మంత్రులు జిల్లా పర్యటనలు చేసినప్పటికీ రైతులకు ప్రయోజనం కలిగేలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సాగునీటి విడుదలపై ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ బ్యారేజ్ వద్ద పరిశీలనలు జరిగినప్పటికీ, కేవలం శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారని స్థానికులు…

Read More

కొండా సురేఖ కేసు: పోలీసుల ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేసిన సుమంత్

కొండా సురేఖ కుటుంబంపై జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సుమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు రాత్రివేళ ఇల్లు చుట్టుముట్టారని, తన కుటుంబంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. “ఇంతమంది పోలీసుల మధ్య నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఎలాంటి తప్పూ చేయకపోయినా ఇలా ప్రవర్తించడం బాధాకరం” అని సుమంత్ వ్యాఖ్యానించారు.అతను ఇంకా “మా కుటుంబం ఎప్పుడూ కార్యకర్తలతో ఉంటుంది, మేము పోరాడతాం, ఎవరైనా నన్ను తీసుకెళితే ప్రజలు ఖండించాలి” అని పేర్కొన్నారు.

Read More