ఏపీ మంత్రుల మాటకు లొంగే తెలంగాణ కలెక్టర్? — ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిణి ప్రవర్తన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. జిల్లా మంత్రులు చెప్పినా పట్టించుకోని ఆ కలెక్టర్, ఏపీకి చెందిన ఒక కీలక మంత్రి ఫోన్ చేసిన వెంటనే పని పూర్తి చేసినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బయటకు రావడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి — “ఇక తెలంగాణలో పని కావాలంటే ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడితేనే జరుగుతుందా?” అనే ప్రశ్న…

Read More