టికెట్ ఇస్తామన్న హామీపై రప్పించి మోసం చేశారు.. మహిళా నాయకురాలి ఆవేదన
టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో మాట మార్చి తనను అవమానించారని మెట్పల్లి మున్సిపాలిటీ 24వ వార్డు మహిళా నాయకురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేశానని, మహిళలకు అండగా నిలబడి పార్టీ కోసం ప్రచారం చేశానని ఆమె తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. “నన్ను నైట్ దాకా కూడా టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారు. ఉదయం 8:30 గంటల వరకూ ఫోన్ చేసి టీఫాం తీసుకుని రమ్మన్నారు. రెండు…

