గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో వీరమరణం పొందిన మహిళా కానిస్టేబుల్ సౌమ్య – తెలంగాణకు గర్వకారణం

నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరమైన రోజు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో విధి నిర్వహణలో ఉండగానే మహిళా కానిస్టేబుల్ సౌమ్య దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను పట్టుకునే ప్రయత్నంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సౌమ్య గారు ఎంతో సిన్సియర్‌గా, బాధ్యతతో విధులు నిర్వహించే పోలీస్ అధికారి. గంజాయి ముఠా తప్పించుకునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఆసుపత్రికి…

Read More