యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read More

ఐబొమ్మ రవి అరెస్ట్: సినిమా టికెట్ ధరలు, పైరసీ, సమాజ మార్పులపై ఘంటా సుమతి దేవి వ్యాఖ్యలు

హైదరాబాద్: గత 10–15 రోజులుగా ‘ఐబొమ్మ రవి’ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియా మరియు పబ్లిక్‌లో అతన్ని హీరోగా చూస్తున్న వర్గం కూడా ఉందని, మరోవైపు ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు అతని చర్యలను వ్యతిరేకిస్తున్నారని గంటి సుమతి దేవి అభిప్రాయపడారు. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ గంటి సుమతి దేవి, ఐబొమ్మ రవి…

Read More