జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల సంచలనం – 20 వేల ఫేక్ ఓటర్ ఐడీలపై కేటీఆర్ ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి “దొంగ ఓట్లు” వివాదం చెలరేగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓటర్ ఐడీలు భారీ ఎత్తున నమోదయ్యాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం ఇప్పటివరకు దాదాపు 20 వేల నకిలీ ఓట్లు బయటపడినట్లు పేర్కొన్నారు. ⚡ కేటీఆర్ వ్యాఖ్యలు – “ఒకే వ్యక్తికి మూడు మూడు ఓటర్ ఐడీలు” హైదరాబాద్ బీఆర్కే భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 400 పోలింగ్ బూతుల్లో…

