Chandana R

కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం

2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…

Read More

వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read More

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read More

పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే: కేసీఆర్ ధీమాబీజేపీ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణుల్లో కౌంటర్ రాజకీయాలు

పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే గెలుపు ఖచ్చితంగా తమదేనని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బిఆర్ఎస్ వైపే ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చ…

Read More

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read More

తెలంగాణ ఉద్యమకారుడు గాధ ఇన్నయ్య అరెస్ట్.. వాక్ స్వేచ్ఛపై దాడి అంటూ తీవ్ర విమర్శలు

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నేత గాధ ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జంగామ జిల్లా జఫర్గడ్ మండలం రేగడి తాండా పరిధిలోని “మా ఇల్లు – ప్రజాధరణ ఆశ్రమం” నుంచి ఆదివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ పోలీసులు, మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల…

Read More

అమీన్పూర్ ల్యాండ్ కబ్జాలపై సంచలన ఆరోపణలు: హైడ్రా బుల్డోజర్ల తర్వాత కూడా కడీలు… శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

అమీన్‌పూర్‌ (పటాన్‌చెరు నియోజకవర్గం)లో భూ కబ్జాల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లపై అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటైన హైడ్రా (HYDRA) పదేపదే బుల్డోజర్‌ చర్యలు చేపడుతున్నా, అదే స్థలంలో మళ్లీ కబ్జాలు జరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అమీన్‌పూర్ హెచ్‌ఎంటీ కాలనీలో కాటసాని రాంభూపాల్‌, సిస్లా రమేష్‌, సిస్లా లోహిత్‌ కలిసి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇప్పటివరకు…

Read More

సంక్రాంతి 2026 వార్: చిరంజీవి vs ప్రభాస్.. బాక్సాఫీస్‌లో సిక్స్ కొట్టేది ఎవరు?

సంక్రాంతి 2026 వార్.. సిక్స్ కొట్టేది ఎవ‌రు?ప్ర‌తి సంక్రాంతికి టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు పోటీప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఒక్కేసారి ఈ ఫెస్టివ‌ల్‌కు రెండు నుంచి మూడు సినిమాలు మాత్ర‌మే బ‌రిలో నిలిచేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు పోటీప‌డుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌స్ర‌సాద్ గారుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ది రాజాసాబ్‌ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడితో క‌లిసి త‌న మార్కు…

Read More

కొడుకు ఈవెంట్‌కు ఎందుకు రాలేదు? ‘నీ హార్డ్ వర్క్ నమ్ము’ అన్న సుమ మాటలు వైరల్

కొడుకు ఈవెంట్ కు వచ్చేందుకు సుమ నో.. ఏం జరిగిందంటే?యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కొడుకు రోషన్ కనకాల.. రీసెంట్ గా మోగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ లోని థ్యాంక్స్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఆ ఈవెంట్ కు అటెండ్ అయిన రోషన్ కనకాల.. వేదికపై ఎమోషనల్…

Read More

టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన: సూర్యకుమార్ కెప్టెన్.. ఇషాన్ కిషన్‌కు అనూహ్య అవకాశం

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటనఅనుకోని మార్పులు, అనూహ్య చేర్పులతో టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కానీ శుభ్ మన్ గిల్ మాత్రం జట్టులో వైస్ కెప్టెన్సీతో పాటూ చోటును కూడా కోల్పోయాడు. అలాగే యశస్వి జైస్వాల్ ను కూడా ఎంపిక చేయలేదు. కానీ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్కిషాన్ మాత్రం…

Read More