Chandana R

మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా? — ఖర్చు, విమర్శలు మరియు ప్రజాదర్శనం

తెలంగాణలో మరుసటి నెల 13న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సీ హైదరాబాదుకు వార్త సోషల్ మాధ్యమాల్లో ఆండ్రాల్ కలిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానంతో డీజేఓటీ ఇండియా టూర్ 2025 భాగంగా మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా చేయాలని యోచనలు జరుగుతున్నట్లు ప్రాంతీయ వార్తా వర్గాలు వెల్లడించాయి. ఆ వార్తల ప్రకారం—మెస్సీ వంటి అంతర్జాతీయ స్టార్‌కి ఎండోర్స్‌మెంట్ ఫీజుగా సంవత్సరానికి సుమారు 100 కోట్లు వరకు ఖర్చవుతాయని మీడియా సంభాషణలో వినిపిస్తోంది. ఈ అంకెలు ప్రభుత్వాధారంగా…

Read More

కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌పై బీఆర్ఎస్ ఆరోపణలు – రిగ్గింగ్‌ ప్లాన్‌ చేసారన్న సంచలన ఆరోపణలు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ క్రమంలో కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎమ్మెల్యే మొహినుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్‌ పథకం వేసారని ఆరోపించింది. బీఆర్ఎస్ నేతల ప్రకారం, జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌ నెంబర్లు 66, 67లో ప్రిసైడింగ్‌ అధికారులను బెదిరించి, బీఆర్ఎస్ ఏజెంట్‌ను మొహినుద్దీన్‌ బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. అంతేకాకుండా, గుర్తింపు కార్డులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది….

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హీరో గోపీచంద్ ఓటు హక్కు వినియోగం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ హీరో గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించారు.మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఆయన వచ్చి ఓటు వేసారు.తర్వాత మీడియా ముందుకు వచ్చి తన సిరా గుర్తు చూపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.“ఓటు మన హక్కు, మన భవిష్యత్తు నిర్ణయించే శక్తి. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి” అని గోపీచంద్ అన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను చూసేందుకు అభిమానులు, ఓటర్లు పెద్ద ఎత్తున…

Read More

మహిళా భద్రతపై ఘాటైన స్పందన – “ధైర్యంగా నిలబడండి, న్యాయం అందుకునే వరకు పోరాడండి

హైదరాబాద్‌లో మహిళా భద్రత అంశంపై ఘాటైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. నగర మహిళా భద్రత విభాగంపై సజ్జనార్ గారి సమీక్ష సందర్భంగా మాట్లాడిన ఓ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్ తప్పవు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. సజ్జనార్ గారు యూనిఫార్మ్ వేసుకున్నాక ఆడపిల్లలకు ధైర్యం వచ్చింది” అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలపై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెద్దోడైతే బయటపడతాడు, సామాన్యుడు అయితే జైలుకి వెళ్తాడు. ఇదే…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక – తలపట్టే ఉత్కంఠ! కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ కొనసాగుతుండగా, ఓటర్ల అభిప్రాయాలు, పోలింగ్ టెండెన్సీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి డివిజన్‌ వారీగా చూసినప్పుడు కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎర్రగడ్డ డివిజన్‌లో బీఆర్‌ఎస్ 47% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 43%, బీజేపీ 8%, ఇతరులు 2% ఉన్నారు. షేక్‌పేట్‌లో మాత్రం కాంగ్రెస్ 48% తో ముందంజలో ఉండగా, బీఆర్‌ఎస్ 45%, బీజేపీ 5% గా నమోదయ్యాయి. వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ 45%, బీఆర్‌ఎస్ 43%,…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి – నేతల కుటుంబాలపై విమర్శలు, ప్రతివాదాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. పోలింగ్ రోజు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల కుటుంబాలపై వస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు రాజకీయ రంగంలో చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి కుటుంబంపై అవినీతి, ఆస్తుల పంపకాలపై విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ నాయకులు వీటిని రాజకీయ నాటకం అని కొట్టిపారేస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు వ్యక్తిగత పరిధిని దాటుతున్నాయని, ప్రజల దృష్టిని అసలు అభివృద్ధి అంశాల నుండి దారి మళ్లిస్తున్నాయని విశ్లేషకులు…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత – ప్రచార వేడి, ఆరోపణల తుఫాన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠత రోజు రోజుకీ పెరుగుతోంది. 4 లక్షలకు పైగా ఓటర్లు, 407 పోలింగ్ కేంద్రాలు, 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించేలా మారింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుండగా, ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్, సీఆర్పీఎఫ్ భద్రత ఏర్పాట్లతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ప్రచార వేదికల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నేతల మధ్య తీవ్ర విమర్శలు,…

Read More

ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో వృద్ధురాలి స్ఫూర్తిదాయక సందేశం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటింగ్‌ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం — మహిళా ఓటర్‌ ఆవేదన

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్‌ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళా ఓటర్‌ తన ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఉద్రిక్తత — పరస్పరం ఫిర్యాదులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ, తర్వాత వేళల్లో ఓటింగ్‌ వేగం తగ్గింది.ఇదే సమయంలో, ఎన్నికల వేడిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రతరంగా మారాయి. బీఆర్ఎస్‌ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు గొడవలకు పాల్పడుతున్నారని, స్థానికేతరులను ప్రచారానికి వినియోగిస్తున్నారని…

Read More