Chandana R

జగిత్యాల–కరీంనగర్ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్‌దే – రోడ్లు, స్కూళ్లు, ఆలయాలు, పర్యాటకం అన్నీ చేస్తాం: కాంగ్రెస్ నేత

ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ పని చేయించుకోలేని నాయకత్వంతో అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం భుజాన వేసుకుందని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ సంజయ్ సూచనల మేరకు పట్టణ ప్రధాన రహదారుల విస్తరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని తప్పకుండా అమలు చేస్తామని…

Read More

కేసీఆర్ పాలనలో అభివృద్ధి – రేవంత్ పాలనలో విధ్వంసం: గజ్వేల్‌లో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రం, కేవలం రెండున్నర ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో సర్వనాశనం అవుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. గజ్వేల్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన నేతలు, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గజ్వేల్ ప్రాంతంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం జలాలతో ఇంటింటికీ నిత్యం తాగునీరు అందిందని తెలిపారు. అప్పటివరకు బిందెలు…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు కాలరాసి అరెస్టులు: ఫండమెంటల్ రైట్స్ కాపాడడంలో గవర్నర్ విఫలం – తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫండమెంటల్ రైట్స్ తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన సందర్భాల్లో రాజ్యాంగాధికారిగా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉండగా ఆయన కూడా బాధ్యతను విస్మరిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేత తీవ్ర విమర్శలు చేశారు. సుమారు 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పెన్షన్, డీఏ, పీఆర్‌సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ నిధులను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మృతి…

Read More

పేదవాడి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ అండ: నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, ఇంకా మూడు విడతలు ఇస్తాం – మంత్రి స్పష్టం

గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా నిలిచే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. గత పాలనలో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉండే ఇంటిని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల కమిషన్ల రాజకీయాలు జరిగాయే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను…

Read More

పేదవాడి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ అండ: నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, ఇంకా మూడు విడతలు ఇస్తాం – మంత్రి స్పష్టం

గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా నిలిచే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. గత పాలనలో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉండే ఇంటిని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల కమిషన్ల రాజకీయాలు జరిగాయే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను…

Read More

పేదవాడి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ అండ: నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, ఇంకా మూడు విడతలు ఇస్తాం – మంత్రి స్పష్టం

గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా నిలిచే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. గత పాలనలో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉండే ఇంటిని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల కమిషన్ల రాజకీయాలు జరిగాయే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం: టిక్కెట్లు దక్కని నేతల అసంతృప్తి, చీకటి ఒప్పందాలపై హాట్ టాక్

మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి అంతర్గత వెన్నుపోటు భయం పట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ టిక్కెట్లు దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో పలుచోట్ల బీజేపీ ప్రచారం బలహీనంగా కనిపిస్తున్నదని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో వార్డుల వారీగా పోటీ స్పష్టమైందీ, అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం…

Read More

జాతిపిత’ వ్యాఖ్యలపై మండిపాటుకేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కాంట్రాక్టులపై సీఎం రేవంత్‌పై తీవ్ర ఆరోపణలు

మిర్యాలగూడలో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ నేత తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలీసుల నోటీసుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొందరు తమను “జాతిపిత”గా ప్రకటించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సేవ చేసిన నాయకత్వమే గౌరవానికి అర్హమని అన్నారు. తెలంగాణ సమాజం పేరుతో మాట్లాడే వారికి రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏమిటని ప్రశ్నించారు. జన్వాడ, ఎర్రవల్లి, మోయినాబాద్‌లలో ఉన్న ఫామ్‌హౌసులు తెలంగాణ ప్రజలవా అంటూ నిలదీశారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన…

Read More

అస్తం, సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తులకు ఓటేయండిపేదల ప్రభుత్వాన్ని మరింత బలపర్చండి: మంత్రి పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ప్రజలకు ఓటింగ్‌పై స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. 23వ పరిధిలోని మూడు డివిజన్లలో ‘అస్తం’ గుర్తుకు, 21వ డివిజన్‌లో సీపీఎం పార్టీ గుర్తైన ‘సుత్తి–కొడవలి–నక్షత్రం’కు అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజల కష్టఫలితంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండగా నిలిచే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు….

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ అవసరమా?పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి ప్రచారం చేస్తేనే గెలుపా? – మహేష్ కుమార్ గౌడు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ–జనసేన అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అయితే పవన్ పర్యటన తేదీలు, పర్యటించే మున్సిపాలిటీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పార్టీ నేతలు తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరిన విషయం తెలిసిందే. బీజేపీ…

Read More