News
టాలీవుడ్ హై బడ్జెట్ సినిమాలు.. క్రేజ్తో పాటు పెరుగుతున్న రిస్క్!
టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైన తరువాత బడ్జెట్ల విషయంలో నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు ఎక్కడా తగ్గడం లేదు. గతంలో రూ.20, రూ.30 కోట్లతో సినిమాలు చేస్తూ వచ్చిన వాళ్లు ఇప్పుడు బాహుబలి ఇచ్చిన ధైర్యంతో మూవీ నిర్మాణం కోసం వంద కోట్లు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొంత మంది వందకు మించి కూడా పెట్టేస్తూ పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. హై బడ్జెట్తో భారీ లెవెల్లో బిజినెస్ చేసుకోవచ్చని ప్లాన్లు వేస్తున్నారు….
ధురంధర్ తర్వాత ఆపరేషన్ సిందూర్? ఆదిత్య ధర్ తదుపరి సినిమా పై హాట్ చర్చ
ధురంధర్ అనంతరం ఆపరేషన్ సిందూర్!బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరిప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. ధురందర్ విజయంతో అతడి పేరు ఇండియా అంతటా మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ కి చాలా కాలానికి 1000 కోట్ల హిట్ ఇచ్చిన దర్శకుడిగా వెలిగిపోతున్నాడు. 2025 లో అతడే టాప్ డైరెక్టర్ గా నిలిచాడు. మార్చి లో ధురంధర్ 2 కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. పార్ట్ లో 2 ఎన్ని చాప్టర్లు ఉంటాయంటూ ఇప్పటి…
ఈ పని చేయడానికి డిసెంబర్ 31ే చివరి అవకాశం.. ఆలస్యమైతే నోటీసులు తప్పవు!
2025–26 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి సవరించిన (Revised) లేదా ఆలస్యమైన (Belated) ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్లో ఎలాంటి మార్పులు లేదా సవరణలు చేసుకునే అవకాశం ఉండదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని…
పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్ వాద్రా.. ఎంగేజ్మెంట్ వార్తలు వైరల్
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల అవీవా బేగ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రేహాన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్ సెక్షన్లో ఉంచడంతో వీరిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందనే ప్రచారం మరింత ఊపందుకుంది. వివరాల్లోకి…
సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. అశ్లీల కంటెంట్పై కేంద్రం సంచలన వార్నింగ్
సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించింది.అసభ్యకర, అశ్లీల కంటెంట్పై సోషల్ మీడియాలు…
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన కరారు? 300 డివిజన్లతో ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక స్థాయి సమావేశాలు నిర్వహించగా, విభజనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడు భాగాలుగా విభజించనున్నారు. ప్రస్తుతం…
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే భయమా? ఆయన చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమే – కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్మీట్, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ స్పందనపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై స్పందించిన ఆమె, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. రెండు…
కోదాడ లాక్అప్ డెత్లో పోలీసులే బాధ్యులు: ఎస్ఐ సురేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి – ఎంఆర్పీఎస్ డిమాండ్
కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాక్అప్ డెత్ కేసులో ఇది పూర్తిగా పోలీసుల చేతిలో జరిగిన హత్యేనని ఎంఆర్పీఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లను పోలీసు హత్యలుగా చెప్పలేముగానీ, లాక్అప్ డెత్లన్నీ మాత్రం వందకు వంద శాతం పోలీసుల హత్యలేనని స్పష్టం చేశారు. 2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1650కి పైగా కస్టోడియల్ మరణాలు జరిగాయని, ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యానికి స్పష్టమైన…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు మరో అడుగు.. పద్మశ్రీ డా. నేరెల్ల వేణు మాధవ్ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో కోటి వృక్షార్చన
మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే మంచి చదువు, మంచి వాతావరణం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చదనం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అదే అడుగుజాడల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ ఇప్పటివరకు 25 కోట్లకు పైగా మొక్కలు నాటిన ఘనత…
స్త్రీ వస్త్రధారణ, సనాతన ధర్మం వివాదంపై బీజేపీ నేత రవికుమార్ వ్యాఖ్యలు
ఇటీవల స్త్రీల వస్త్రధారణపై మొదలైన చర్చ, క్రమంగా సనాతన ధర్మం, సంస్కృతి అంశాలకు ముడిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీ వేదికగా బీజేపీ నాయకులు రవికుమార్ గారు స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తాను సమర్థిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. మాటల ప్రవాహంలో కొన్ని పదాలు దొర్లి ఉండవచ్చని అంగీకరిస్తూనే, సమాజంపై ప్రభావం చూపే సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వస్త్రధారణ, భాష, ప్రవర్తన అన్నీ సమాజంపై ప్రభావం…

