News
కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు
కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు: నదీ జలాలే ప్రధాన అజెండా.. సభకు హాజరుకానున్న కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధాన అజెండాగా చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలియజేస్తారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణంపై సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం డిప్యూటీ…
శివాజీ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది.. కానీ కొన్ని పదాలు ఖండించాల్సిందే: ఉమెన్గా నా అభిప్రాయం
ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ అంశం ఉమెన్ కమిషన్ వరకు వెళ్లగా, సమాజంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక తల్లి, ఒక మహిళగా ఈ వివాదంపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మొదటిగా చెప్పాలంటే, శివాజీ గారు చెప్పిన విషయాల్లో వాస్తవం ఉంది. సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన మాట్లాడిన దానికి ప్రజల్లో ఎక్కువమంది మద్దతు ఇవ్వడమూ నిజమే. అయితే, అదే సమయంలో…
వికారాబాద్లో మహిళా శక్తి వేదిక ప్రత్యేక ఎగ్జిబిషన్.. మహిళా భారీ స్పందన
వికారాబాద్లో మహిళా శక్తికి వేదికగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆర్యవైశ్య మహిళా సంఘం వికారాబాద్ ఆధ్వర్యంలో మహిళా శక్తి వేదిక పేరుతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని సంఘం సెక్రటరీ యాజకి సువర్ణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో మహిళలు స్వయంగా తయారు చేసిన గృహోపయోగ వస్తువులు, కలహస్త ఉత్పత్తులు, బట్టలు, లేడీస్ ఎంపోరియం వస్తువులు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, నోములు, కలంకారి, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, బ్రాస్…
GHMC మూడు కార్పొరేషన్లుగా విభజన..? హైదరాబాద్పై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను…
New Rules 2026: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 10 కీలక మార్పులు ఇవే!
New Rules 2026 కొత్త రూల్స్: జనవరి 1 నుండి మారబోతున్న 10 అంశాలు ఇవే!కొత్త ఏడాది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు.. మన జేబులపై, జీవితాలపై ప్రభావం చూపబోతోంది. 2026 జనవరి 1నుండి బ్యాంకింగ్, రేషన్ కార్డులు, గ్యాస్ ధరలు, జీతాల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ 10 మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మహేష్ నెక్స్ట్ కోసం సరికొత్త ప్లాన్! వారణాసి తర్వాత జీఎంబీ బ్యానర్లోనే మరో భారీ సినిమా?
మహేష్ నెక్స్ట్ కోసం సరికొత్త ప్లాన్!సూపర్స్టార్ మహేష్ బాబు తొలి సారి భారీ పాన్ ఇండియా మూవీ వారణాసిలో నటిస్తున్న విషయం తెలిసిందే. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం మహేష్ దాదాపు రెండేళ్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మరో ఎనిమిది నెలల్లో పూర్తి కాబోతోంది. ఎపిక్ ఫాంటసీ యాక్షన్…
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించాలన్న మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: 16 ఏళ్ల లోపు వారికి నిషేధం విధించాలన్న పిలుపు – మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా నిషేధించాలన్న డిమాండ్ బలపడుతోంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారం, దుష్భాష, అశ్లీల కంటెంట్ పిల్లల మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతోందని…
శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ నోటీసులు: మద్దతు–వ్యతిరేకతల మధ్య సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా కీలక వ్యాఖ్యలు
శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ నోటీసులు: మద్దతు–వ్యతిరేకతల మధ్య సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా సంచలన వ్యాఖ్యలు ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు శివాజీ మాటలను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మొత్తం వివాదం చివరకు ఉమెన్ కమిషన్ దాకా చేరింది. ఈ నెల 27వ తేదీన…
బట్టలు కాదు క్యారెక్టర్ ముఖ్యం: హీరోయిన్ల వస్త్రధారణపై మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా గట్టి వ్యాఖ్యలు
అమ్మాయిల బట్టలు కాదు, క్యారెక్టర్ ముఖ్యం: మోరల్ పోలీసింగ్పై తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హీరోయిన్లు, అమ్మాయిల వస్త్రధారణపై జరుగుతున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు వేసుకుంటే ఏమవుతుందనే దానికన్నా, అసలు వ్యక్తిత్వం, క్యారెక్టర్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. “బట్టలు డోంట్ మ్యాటర్… వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్” అంటూ…

