News
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయానికి సీఎం రేవంత్ ఆరు అస్త్రాలు – కాంగ్రెస్ విజయరహస్యం ఇదే!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా హైదరాబాదు నగర హృదయంలో ఉన్న ఈ నియోజకవర్గం, వివిధ సామాజిక వర్గాలు, ముస్లిం ఓటర్లు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, బస్తీల్లోని పేద మధ్యతరగతి వరకూ విభిన్నంగా ఉన్న ఓటర్ల సెంటిమెంట్లను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆరు కీలక అస్త్రాలు ప్రయోగించారు. ఈ ఆస్త్రాల సమ్మేళనమే కాంగ్రెస్కు బలమైన వాతావరణం సృష్టించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1. బీసీ అభ్యర్థి…
ఎమ్మెల్యే అనర్హత కేసు, మంత్రి–నాగార్జున వివాదం, బీసీ రిజర్వేషన్లు, ఉగ్ర కుట్రలు—దేశవ్యాప్తంగా హాట్ టాపిక్స్పై సంచలన పరిణామాలు
దేశ రాజకీయ పరిణామాల్లో, న్యాయ పరిణామాల్లో, భద్రతా వ్యవస్థల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల అనర్హత కేసు నుండి తెలంగాణలో మంత్రి–నాగార్జున వివాదం వరకు, బీసీల 42% రిజర్వేషన్ పోరాటం నుండి దేశవ్యాప్తంగా బయటపడుతున్న భారీ ఉగ్ర కుట్రలు వరకు పలు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు బీజేపీపై గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్పై వేసిన అనర్హత వేటును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది.ఈ తీర్పుపై…
ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో భారీ ట్విస్ట్: పుల్వామా టార్గెట్గా… దుబాయ్–పాకిస్తాన్ లింకులు వెలుగులోకి
ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈ ఉగ్రదాడికి ప్రాథమిక టార్గెట్ పుల్వామానే అని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన ముజ్మిల్ షకీల్ విచారణలో పుల్వామా కోసం చేసిన ప్లాన్ను చివరిరోజుల్లో ఢిల్లీకి మార్చినట్టు బయటపడింది. పుల్వామా టార్గెట్ నుండి ఢిల్లీకి షిఫ్ట్ దర్యాప్తు ప్రకారం కుట్రదారు ఉమర్ నబీ ఢిల్లీకి చేరుకుని, అక్కడే ఆత్మహుతి దాడి చేయాలని యోచించాడని వెల్లడైంది. ఇదే కేసులో అరెస్టయిన యూపీకి చెందిన…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ శిఖరానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా, ఎవరి గెలుపు ఖాయమవుతుందన్నది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఇరు పార్టీలూ తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ తీరు, స్థానిక పరిస్థితులు, డివిజన్ వారీగా వచ్చిన ఓటింగ్ శాతాలను…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…
దేశంలో సైబర్ నేరాల ఆరాటం: ట్రాకింగ్ సిస్టమ్ లోపం, ప్రభుత్వాల నిర్లక్ష్యం… ఏడాదిలోనే ₹22,000 కోట్లు స్వాహా
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డీప్ ఫేక్ వీడియోలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల బెదిరింపులు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఫేక్ సైట్ల ద్వారా ప్రజలను దోచేస్తున్న ఘటనలు భారీగా పెరిగిపోయాయి.అయితే ఈ నేరాలను అరికట్టడానికి అవసరమైన ఏకైక జాతీయ సైబర్ ట్రేసింగ్ సిస్టమ్ లేకపోవడం ఇప్పుడు దేశ భద్రతకే ఒక పెద్ద సవాలుగా మారింది. ◼ ఒకే ఏడాదిలో ₹22,000 కోట్లు మోసం! ఇండియా సైబర్ క్రైమ్…
జూబ్లీహిల్స్ బైఎలక్షన్పై కాంగ్రెస్ నేత రియాజ్–పవన్ సంభాషణ: అభివృద్ధి, సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ
జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర గ్రంథాలయ చైర్పర్సన్ రియాజ్ గారు మరియు కాంగ్రెస్ నేత పవన్ గారు ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యూహం, ప్రజా స్పందనపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. రియాజ్ గారు మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ లో ఈ బైఎలక్షన్ అభివృద్ధి ఆధారంగా జరగబోతుంది. మేము సానుభూతిని కాదు, అభివృద్ధిని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి బైఎలక్షన్ ఇది. ప్రజలు రెండేళ్లలో…
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ – రేవంత్ రెడ్డి హామీ, బీసీ నాయకుల ఆందోళనకు కొత్త ఊపు
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశం వేడెక్కుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీసీ నేతలు, మాజీ మంత్రి డామోదర్ గౌడ్, బీసీ ఫ్రంట్ నాయకుడు బాలరాజు లాంటి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలోని బీసీ వర్గాలకు హక్కుగా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీ అమలు కావడం…
గ్లోబ్ ట్రాటన్ ఈవెంట్కు ముందు ముఖ్య సూచనలు: సేఫ్టీ, ట్రాఫిక్ మార్గాలు, పోలీస్ ఇన్స్ట్రక్షన్లు తప్పనిసరిగా పాటించండి!
హైదరాబాద్లో జరగబోయే గ్లోబ్ ట్రాటన్ ఈవెంట్ కోసం అభిమానులు, పాల్గొనేవారు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు ఈవెంట్ను అత్యంత శ్రద్ధతో ప్లాన్ చేస్తూ, ప్రజల భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. నిర్వాహకులు అందరికీ స్పష్టం చేశారు – ఇది ఓపెన్ ఈవెంట్ కాదు.ఫిజికల్ పాసెస్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుంది. ఇటీవల ఆన్లైన్లో అమ్ముతున్న నకిలీ పాసెస్ గురించి ప్రచారం జరుగుతున్నందున, నిర్వాహకులు “డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ టికెట్స్!” అని…
ప్రకాశ్ రాజ్ పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివాదం — “క్షమించండి, మళ్ళీ ఇలాంటివి చేయను” అని సిట్ విచారణలో ప్రకాష్ రాజ్
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిట్ (Special Investigation Team) విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో ఆయన విచారణకు హాజరై, “తప్పు చేశాను, క్షమించండి — ఇకపై ఇలాంటి తప్పు చేయను” అని అధికారుల ఎదుట స్పష్టం చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్లాట్ఫారమ్స్ కారణంగా జరిగిన ఆర్థిక మోసాలు, యువత ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, సైబర్…

