News
ఢిల్లీని కుదిపేసిన ఘోర పేలుడు – ఉగ్ర దాడి అనుమానాలు.. దేశవ్యాప్తంగా అలెర్ట్!
రాష్ట్ర రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఒక భారీ కార్ పేలుడు చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సుమారు 7 గంటలకు ఎర్రకొట్ట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారు పేలడంతో ప్రాణనష్టం మరియు భారీ స్థాయి నష్టం సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఘటన స్థానంలోనే తొమ్మిది మంది జనాలు మరణించగా, 24 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. గాయితులలో ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. పேలుదుడు సంభవించినది తర్వాత సంఘటన స్థలంలో…
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య గట్టి పోరు, చివరి నిమిషం వరకు ఉత్కంఠ!
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. ప్రాంతాల వారీగా చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ప్రాతినిధ్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది పట్టణ ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్రగడ్డ, రహమత్నగర్ వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. రహమత్నగర్లో బీఆర్ఎస్ 48%, కాంగ్రెస్ 44%, బీజేపీ 6% శాతం వరకు ఉంది. అదే సమయంలో బోరబండ, శేక్పేట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది — బోరబండలో కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్…
తెలంగాణ గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు – సాహితీ లోకానికి తీరని లోటు
తెలంగాణ గీత రచయిత, ప్రజా కవి, ఉద్యమకారుడు అందశ్రీ (అసలు పేరు అందే ఎల్లయ్య) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రి హెచ్ఓడీ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆయన మరణించారు. గత ఐదేళ్లుగా హైపర్టెన్షన్ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ, గత…
నిరుద్యోగుల వాయిస్ను అణచలేరు – యువనాయకుడు వినయ్ విప్లవ్ ఆవేశం
జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్రంగా బరిలో వినయ్ విప్లవ్ – నిరుద్యోగ యువతకు కొత్త స్వరం రాజకీయ నేపథ్యం: నామినేషన్ రద్దు: ప్రభుత్వంపై విమర్శలు:
ప్రముఖ కవి అందేశ్రీ కన్నుమూత – తెలంగాణకు తీరని లోటు
తెలంగాణ రాష్ట్ర గీతం “జయహో తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందేశ్రీ ఇకలేరు. ఈరోజు ఉదయం 7.25 గంటలకు గాంధీ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు. అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్తలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…
సందీప్ కిషన్ ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ అదిరింది – పవర్ఫుల్ మోడ్లో హీరో!
యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ సెలెక్షన్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘మజాకా’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్న సందీప్, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్తో సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. “ఈ అన్యాయమైన ప్రపంచంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని మీరు వదులుకోనప్పుడు మీరు సిగ్మా” — అనే శక్తివంతమైన ట్యాగ్లైన్తో పోస్టర్ను షేర్…
కొత్త సిమ్ కార్డు కొంటున్నారా..జాగ్రత్త.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!
కొత్త సిమ్ కార్డు కొంటున్నారా.. అయితే, కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో కొత్తరకం మోసం జరుగుతోంది. కొంతమంది సిమ్ కార్డు వ్యాపారులు సైబర్ నేరస్థులతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ కు సిమ్ కార్డు అందిస్తూ రహస్యంగా మరో సిమ్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. అంటే.. మీరు కొనేది ఒక సిమ్ కార్డు మాత్రమే కానీ మీ పేరుతో అక్కడ మరో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రెండో…
మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీనా? తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు — రాజకీయ వాతావరణం వేడెక్కిన జూబిలీహిల్స్ ఉపఎన్నికలో సంచలనం
జూబిలీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మరణంపై మళ్లీ వివాదం చెలరేగింది. ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, ఆయన మొదటి భార్య మలినీ, కుమారుడు తారక్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా మారిందని, ఆయన ఎప్పుడు చనిపోయారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని తల్లి పేర్కొన్నారు. “జూన్…
రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు: కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరింది
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శ కోసం కాదు కానీ వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీని కేసీఆర్ తానే అంతమొందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరిందని, ఆయనను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: హోరాహోరీ ప్రచారానికి తెర, అభివృద్ధి–వ్యూహాలపై కసరత్తు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ముగిసి, హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సవాల్ సవాల్గా మారిన ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారింది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజానాడిని అంచనా వేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు — బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ — ఏ ఒక్కటీ వెనుకడుగు వేయలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు,…

