ఆకాశంలో స్టేడియం! సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే తొలి ‘స్కై స్టేడియం’

సాంప్రదాయ దేశంగా పేరుగాంచిన సౌదీ అరేబియా ఇప్పుడు ఆధునిక సంస్కరణల దిశగా వేగంగా దూసుకెళ్తోంది. పెట్రోల్ ఆదాయం కాకుండా పర్యాటకాన్ని, క్రీడలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థికాభివృద్ధిని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఫిఫా ప్రపంచ కప్ 2034 ఆతిథ్యం కోసం సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ‘స్కై స్టేడియం’ నిర్మాణానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టింది. ఈ స్టేడియం భూమి నుంచి 350 మీటర్ల ఎత్తులో ఉండబోతోంది. దీనిని **‘నియోమ్ మెగాసిటీ…

Read More

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో వసూళ్ల రాజా వివాదం – కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర ఆరోపణలు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియా, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న ఈ ఆరోపణల ప్రకారం, ఆయనను కాంగ్రెస్ పార్టీ వసూళ్ల కోసం మాత్రమే అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదకర వ్యాఖ్యల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెద్ద మొత్తంలో నిధులు పంపించాలనే టార్గెట్‌ పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చే…

Read More

రాజస్థాన్‌లో ఎస్డీఎం చెంపపై కొట్టడంతో పెట్రోల్ బంక్‌లో ఘర్షణ

రాజస్థాన్‌లోని బిల్వారాలో ఎస్డీఎం మరియు పెట్రోల్ బంక్ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రతాప్‌గడ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చోటు లాల్ శర్మ జశ్వంత్‌పుర ప్రాంతంలోని పెట్రోల్ బంక్ వద్ద తన కారుకు ముందుగా ఇంధనం నింపలేదని ఆగ్రహించి, ఒక సిబ్బందిని చెంపపై కొట్టాడు. దీనితో పెట్రోల్ బంక్ ఉద్యోగులు కూడా ప్రతిస్పందించి ఆయనపై చేయి చేశారు. ఈ ఘటనపై ఎస్డీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంక్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. పోలీసులు…

Read More

అమ్మ సెంటిమెంట్ తో అదృష్టం కొట్టాడు! యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ జాక్‌పాట్

అమ్మ సెంటిమెంట్ ఒకరికి ఎలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి!యూఏఈలో నివసిస్తున్న తెలుగు యువకుడు బొల్ల అనిల్ కుమార్ ఒక్కరాత్రిలోనే బిలియనీర్‌గా మారిపోయాడు. అబుదాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆయనకు ఏకంగా 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు ₹240 కోట్లు) జాక్‌పాట్‌గా వరించింది. అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు. గత కొంతకాలంగా అబుదాబీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాటరీ టికెట్లు కొనడం ఆయనకు ఒక చిన్న అలవాటు. అయితే ఈసారి ఆయన…

Read More

సినీ కార్మికుల కృషిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి – “గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్”తో తెలుగు పరిశ్రమకు కొత్త గౌరవం

తెలుగు సినీ పరిశ్రమ పునాది వేయడంలో సినీ కార్మికుల కృషి అమోఘమని, వారి త్యాగమే ఈ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సినీ కార్మికుల సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని, “మీ కష్టం లేకుండా ఈ తెలుగు సినిమా పరిశ్రమ ఉండేది కాదు” అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అన్న నందమూరి…

Read More

తప్పుడు కేసుల్లో నిర్దోషులకు నష్టపరిహారం ఇవ్వాలా? – కీలక నిర్ణయంపై సుప్రీం కోర్టు ఆలోచన

తప్పుడు కేసుల్లో నిర్దోషులుగా తేలిన వారికి నష్టపరిహారం ఇవ్వాలా? అనే కీలక అంశంపై భారత సుప్రీం కోర్టు మంత్రిపర్వత స్థాయిలో చర్చిస్తోంది.తమకు చేయని నేరాలకుగాను జైలు పాలైన వ్యక్తులు ఎదుర్కొన్న అన్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం, “తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, నిర్దోషులపై నేరాలు మోపడం” వంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించే విధానం ఉండాలనే విషయాన్ని పరిశీలిస్తోంది….

Read More

సచివాలయంలో ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం – నిర్లక్ష్యంపై వేటు సిద్దం

సచివాలయంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “పనితీరు లేని అధికారులను ఇక సహించం” అని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన ఫైళ్లను వారాల తరబడి పెండింగ్‌లో ఉంచడం, కాంట్రాక్ట్ పనులకు సంబంధించి నిర్ణయాలు ఆలస్యం…

Read More

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్: ఏఐ టెక్నాలజీ ప్రాధాన్యంతో 14,000 ఉద్యోగాలు ఊడ్చేసిన సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగాన్ని కుదిపేస్తున్న లే ఆఫ్స్‌ తుఫాన్ మరోసారి అమెజాన్‌ను తాకింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని మరింత ప్రాధాన్యంగా తీసుకోవడమే అని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బేత్ గాలేటి వెల్లడించారు. సంస్థలో అంతర్గతంగా పంపిన మెమోలో “భవిష్యత్తులో మన పని విధానం పూర్తిగా మారబోతోంది. ఏఐ ఆధారిత పద్ధతులు వేగంగా విస్తరిస్తున్నాయి,…

Read More

సినీ కార్మికుల శ్రమకు ప్రభుత్వం అండగా – ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

సినీ పరిశ్రమ అభివృద్ధిలో సినీ కార్మికుల త్యాగం, శ్రమను గుర్తిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా స్పందించారు. సినీ కార్మికుల సమస్యలపై కృష్ణానగర్‌లో జరిగిన భారీ సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు ముఖ్యమైన హామీలను ప్రకటించారు. “ఈనాడు టాలీవుడ్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేది మీరు కార్మికులే. మీ కష్టమే ఈ పరిశ్రమకు బలం,” అంటూ ముఖ్యమంత్రి అన్నారు.ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించిన సీఎం, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి – మంత్రులే ప్రచార బాధ్యతలు చేపట్టారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు మంత్రులే ఈ ఉపఎన్నిక పర్యవేక్షణలో ఉండగా, ఇప్పుడు మొత్తం కేబినెట్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ప్రతి మంత్రికి తమ పరిధిలో ప్రచారం చేయడమే కాకుండా, స్థానిక సమస్యలపై…

Read More