News
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సీఎం రేవంత్ ప్రసంగం – భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టమైన సందేశం
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువత, విద్యార్థులు, అలుమినీ, అధ్యాపకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణపతి రెడ్డి, చక్రపాణి, బషారా తల్లి, బాబురాజు, సుబ్రహ్మణ్యం, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ వంటి సాంకేతిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు నూతన సాంకేతికతలతో ముందుకు సాగాలని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా అలుమినీ వారు ₹45 లక్షల చెక్కును అందజేసిన విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రొఫెసర్ సుజాత, స్పెషల్ ఆఫీసర్…
ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేసిన విషయం తీవ్రంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఓఎం ఇండియా (Operation Mobilisation India) స్వచ్ఛంద సంస్థకు చెందిన ₹3.58 కోట్ల విలువైన మొత్తం 12 శిరస్తాలు జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు ₹15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రకారం, గుడ్ షెపర్డ్ పాఠశాల నిర్వహణ విద్యార్థుల నుంచి భారీ ట్యూషన్…
కవిత వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఫైర్ — “నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని…
ఓటుకు సుక్క–ముక్క, రూ.1000–2000… అసెంబ్లీలా సాగుతున్న సర్పంచ్ ఎన్నికలు: అభ్యర్థుల గిఫ్టుల పోటీకి గ్రామాలు హాట్స్పాట్
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. “ఓటుకు సుక్క–ముక్క… రూ.1000–2000” అనే మాట గ్రామాల్లో ఓపెన్గా వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా, ఉపఎన్నికైనా, సర్పంచ్ ఎన్నికైనా… డబ్బు, మద్యం, మాంసం ఇప్పుడు సాధారణమైపోయింది. రాజకీయ నాయకులు కూడా దీన్ని అలవాటు చేసుకుని పూర్తిగా ఓన్ చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. ▪️ రూ.1000 నుంచి రూ.2000 వరకు ఓపెన్ రేట్లు ఎన్నికల ముందు రోజు గ్రామాల్లో ప్రలోభాల హడావుడి పీక్కు చేరింది. అని ఓపెన్గా పంపుతున్నట్లు గ్రామాల్లో…
సీఎం ఓయు పర్యటనకు ముందే విద్యార్థులు–నిరుద్యోగుల అరెస్టులు: “మేము సైలెంట్గా ఉన్నా ఎందుకు అరెస్టు?” అనడిగిన బాధ
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు ముందు విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు చేపట్టిన అరెస్టులు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఎలాంటి ఆందోళనలు చేయబోమని ముందురోజే ప్రకటించినప్పటికీ, అకస్మాత్తుగా పోలీసులు ఇళ్లకు చేరుకుని విద్యార్థులను స్టేషన్లకు తరలించడం వివాదాస్పదమైంది. ఒక నిరుద్యోగి యువతి ఆవేదన ఇలా వ్యక్తం చేసింది: “మేము సైలెంట్గా ఉన్న వాళ్లం. ఎలాంటి ప్లాన్ లేదు. వినతిపత్రం ఇస్తామంటే అదే చెప్పాం. మరి పైనుంచి ఆర్డర్లు లేకుండా పోలీసులు వస్తారా? నిన్ననే చెప్పారు, ‘న్యూసెన్స్…
రేవంత్ పర్యటన ముందు విద్యార్థుల అరెస్టులు… ఉస్మానియా క్యాంపస్లో టెన్షన్!
ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముందుగా విద్యార్థుల అరెస్టులు, కాల్స్, ఇంటి దగ్గర విజిలెన్స్ పెరగడం వంటివి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వినిపించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ముందుగానే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. విద్యార్థి నాయకురాలు ఆస్మా మరోసారి అక్రమ అరెస్టుల బెడదను ఎదుర్కొంటుండగా, ఆమె ఇంటికి పోలీసులు వెళ్లి “స్టేషన్కి రండి” అంటూ ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఆమెను స్ట్రీట్లో తీసుకెళ్లి…
ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి: ఆటో డ్రైవర్ల ఆగ్రహ దీక్ష – 15 రోజుల్లో చర్యలు లేకపోతే అసెంబ్లీ ముట్టడి”
హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆఫీసులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “2012 తర్వాత ఇప్పటివరకు ఆటో మీటర్ రేట్లు పెరగలేదు. పెట్రోల్, రోడ్డు టాక్స్, జరిమానాలు అన్ని పెరిగాయి కానీ మా ఆదాయం పెరగలేదు. బస్సులకు, ఇతర సేవలకు ధరలు పెంచి ఆటో డ్రైవర్ల సమస్యలను…
రేవంత రెడ్డిపై ప్రజల అసహనం ఉప్పొంగింది — అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నలు గాల్లో
ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్ గారిని తిట్టడం!అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం. ప్రజల మాటల్లో —“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!” పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?రైతు బీమా నడుస్తుందా?దళిత బంధు? పోయింది.కిట్లు? మూతపడిపోయాయి.ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!” ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది. ఫుట్బాల్ సమరం: మెస్సీ…
ఎవరో కాదు… నేనే చేస్తా!” — బీసీ మహిళా రిజర్వేషన్తో సర్పంచ్ పోటీలోకి గుమ్మడివెల్లి రాజేశ్వరి
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చిందర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గుమ్మడివెల్లి రాజేశ్వరి పోటీలోకి దిగారు. కానీ ఇది కేవలం ఒక పోటీ కాదు — గ్రామ అభివృద్ధి, మహిళా నాయకత్వం, యువత రాజకీయ ప్రవేశం కోసం ఒక పోరాటం. రాజేశ్వరి మాట్లాడుతూ— “మహిళలు గెలిస్తారు, కానీ పాలనా వ్యవస్థ మాత్రం పురుషుల చేతుల్లోనే నడుస్తోంది. నేను గెలిస్తే, సర్పంచ్ కుర్చీలో నేనే కూర్చుంటా… అది నా భర్తది కాదు,…
ఖైరతాబాద్ ఉపఎన్నిక కౌంట్డౌన్ స్టార్ట్ — ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం?
ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత? ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం ఇచ్చేశారా? హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉపఎన్నిక జరగబోతుందనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్కు వెళ్లినప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారా? లేదా అనర్హత వేట పడుతుందా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లెక్సుల సందడి కేబీఆర్ పార్క్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సులన్నింటిలో కూడా దానం…

