2047 రైజింగ్ తెలంగాణ: అభివృద్ధి విజన్‌నా? లేక రాజకీయ ప్రచారమా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన “రైజింగ్ తెలంగాణ 2047” రోడ్‌మ్యాప్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ విజన్‌ ద్వారా తెలంగాణను వచ్చే 20 ఏళ్లలో ప్రపంచ స్థాయి అభివృద్ధి రాష్ట్రంగా మార్చుతామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రణాళికపై జనాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది —ఇది నిజమైన అభివృద్ధి దిశా ప్రణాళికనా? లేక రాజకీయ బ్రాండింగ్ పద్దతిలో మరో వాగ్దానమా? 🛠️ ప్రభుత్వం చెప్పిన లక్ష్యాలు సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో: ప్రభుత్వం ఇప్పటికే…

Read More

బీసీ రిజర్వేషన్‌ వివాదం, మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ చర్చ: తెలంగాణ రాజకీయాల్లో వేడి

ప్రస్తుతం మా స్టూడియోలో బక్క జర్సన్ గారు ఉన్నారు.తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్లపై వివాదం, సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు అనేక అంశాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పై అసంతృప్తి తెలంగాణలో ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ల విషయంపై పెద్ద వివాదమే నెలకొంది.బీసీ సంఘాలు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బక్క జర్సన్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు: జర్సన్ గారి మాటల్లో:

Read More

డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు: ప్రజాపాలన ఉత్సవాలకు సిద్ధమైన రాష్ట్రం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ నాటికి రెండేళ్లు పూర్తికాబోతున్నాయని, దీనిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులను అర్ధమయ్యేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా వేడుకలు జరగనున్నాయి. షెడ్యూల్ ఇలా ఉంది: ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే ఆయా జిల్లాల మంత్రులు,…

Read More

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

Read More

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబోమ్మ రవి కేసుపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తుంటే, ఇప్పుడు సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ గారు, “ఐబోమ్మలో నేనూ సినిమాలు ఫ్రీగా చూశాను… వందల రూపాయలు ఎక్కడ పెట్టి చూస్తాను?” అంటూ ఓపెన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 🎯 “వ్యవస్థలు చెడిపోయాయ్… ఒకరిని శిక్షిస్తే ప్రయోజనం లేదు” సిపిఐ…

Read More

నామినేషన్ వేయమంటే భర్తను కిడ్నాప్ చేశారు” — మహిళ అభ్యర్థి కన్నీటి వేదన

మా ఆయన బయటకు వెళ్లిన 10 నిమిషాలకే ఫోన్ స్విచ్‌ఆఫ్ అయింది. ఆ క్షణం నుంచి నా జీవితం భయంతోనే గడిచింది.” — అంటూ కన్నీరుముక్కలు పెట్టుకున్నారు నామినేషన్ వేసిన మహిళా అభ్యర్థి. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. “మేము ముందే బ్యాంక్ అకౌంట్లు తెరిచాం, పేపర్లు రెడీగా పెట్టుకున్నాం. చాలా సంతోషంగా నామినేషన్ వేయడానికి బయలుదేరాం. కానీ 9:10కి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్…

Read More

కైలాస్ నేత నియామకంపై కోమట రెడ్డి ఆరాతీస్తున్నారా?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

Read More

బీసీ హక్కుల కోసం పోరాటం మళ్లీ వేడెక్కింది: రేవంత్ రెడ్డి వైఖరిపై ఘాటు విమర్శలు

తెలంగాణలో బీసీ హక్కుల కోసం పోరాటం మళ్లీ వేడెక్కుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ నాయకులు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల విషయంపై ప్రభుత్వం ఇవ్వడంలో ఆలస్యం చేసి, ఇచ్చిన హామీలను నిలబెట్టలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న బీసీ నేత మాట్లాడుతూ, బీసీలపై జరిగిన అన్యాయం వల్ల దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 📌 “బీసీల ఐక్యతే భవిష్యత్తు” ఆమె మాట్లాడుతూ: “మన ఓటు మన ఆయుధం….

Read More

పీసీసీ నాయకుడిపై విమర్శలపై బీసీ నేత ఘాటు స్పందన: సోషల్ మీడియాలో వేడెక్కిన రాజకీయ వాదనలు

నేటి రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న కొద్దీ విమర్శలు, కౌంటర్ విమర్శలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఒక రాజకీయ వ్యాఖ్యను అవమానకరంగా భావించిన బీసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఘాటుగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం అసహనం కలిగించే వ్యవహారమని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం ఒక హక్కు అయినప్పటికీ, వ్యక్తిగత భావోద్వేగాలను దెబ్బతీసే రీతిలో మాట్లాడటం తగదని హెచ్చరించారు. 📌…

Read More

ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

Read More