Headlines

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక – తలపట్టే ఉత్కంఠ! కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ కొనసాగుతుండగా, ఓటర్ల అభిప్రాయాలు, పోలింగ్ టెండెన్సీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి డివిజన్‌ వారీగా చూసినప్పుడు కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎర్రగడ్డ డివిజన్‌లో బీఆర్‌ఎస్ 47% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 43%, బీజేపీ 8%, ఇతరులు 2% ఉన్నారు. షేక్‌పేట్‌లో మాత్రం కాంగ్రెస్ 48% తో ముందంజలో ఉండగా, బీఆర్‌ఎస్ 45%, బీజేపీ 5% గా నమోదయ్యాయి. వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ 45%, బీఆర్‌ఎస్ 43%,…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి – నేతల కుటుంబాలపై విమర్శలు, ప్రతివాదాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. పోలింగ్ రోజు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల కుటుంబాలపై వస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు రాజకీయ రంగంలో చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి కుటుంబంపై అవినీతి, ఆస్తుల పంపకాలపై విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ నాయకులు వీటిని రాజకీయ నాటకం అని కొట్టిపారేస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు వ్యక్తిగత పరిధిని దాటుతున్నాయని, ప్రజల దృష్టిని అసలు అభివృద్ధి అంశాల నుండి దారి మళ్లిస్తున్నాయని విశ్లేషకులు…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత – ప్రచార వేడి, ఆరోపణల తుఫాన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠత రోజు రోజుకీ పెరుగుతోంది. 4 లక్షలకు పైగా ఓటర్లు, 407 పోలింగ్ కేంద్రాలు, 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించేలా మారింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుండగా, ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్, సీఆర్పీఎఫ్ భద్రత ఏర్పాట్లతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ప్రచార వేదికల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నేతల మధ్య తీవ్ర విమర్శలు,…

Read More

ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో వృద్ధురాలి స్ఫూర్తిదాయక సందేశం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటింగ్‌ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం — మహిళా ఓటర్‌ ఆవేదన

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్‌ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళా ఓటర్‌ తన ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఉద్రిక్తత — పరస్పరం ఫిర్యాదులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ, తర్వాత వేళల్లో ఓటింగ్‌ వేగం తగ్గింది.ఇదే సమయంలో, ఎన్నికల వేడిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రతరంగా మారాయి. బీఆర్ఎస్‌ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు గొడవలకు పాల్పడుతున్నారని, స్థానికేతరులను ప్రచారానికి వినియోగిస్తున్నారని…

Read More

అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాడె మోశారు — స్మృతివనం ఏర్పాటు నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, కవి అందెశ్రీ (అసలు పేరు: అందె ఎల్లయ్య) ఇక లేరు. సోమవారం ఉదయం లాలాపేట్‌లోని తన నివాసంలో కుప్పకూలిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ, సాంస్కృతిక రంగాలన్నీ దుఃఖంలో మునిగిపోయాయి. అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కవులు కన్నీరుమున్నీరయ్యారు….

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యూసుఫ్‌గూడలో ఓటు వేసిన నవీన్‌యాదవ్, కుటుంబసభ్యులుతండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో వచ్చి ఓటేసిన నవీన్ యాదవ్ కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పలు ఆరోపణలుBJYM కార్యకర్తలపై కాంగ్రెస్‌ నేతలు దాడికి దిగారుఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారు – దీపక్‌రెడ్డిఈవీఎంలో సీరియల్ నెంబర్‌ 1 సరిగ్గా లేదుఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం – దీపక్‌రెడ్డి నాన్‌ లోకల్‌ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌బూత్‌కు రావడంపై ఆగ్రహంఓటర్లను ప్రభావితం…

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించడం విశేషం. ఎన్నికల వ్యవస్థలో టెక్నాలజీని వినియోగించి పారదర్శకత, భద్రతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసి, అన్ని డ్రోన్లను లైవ్‌ ఫీడ్‌తో అనుసంధానం చేశారు. డ్రోన్లు నిరంతరం ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పరిస్థితులను…

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్..జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానందేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో…

Read More