Headlines

డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగుబాటు.. కోటి 46 లక్షల రివార్డు, భారీ ఆయుధాల అప్పగింత

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఉండగా, మిగతా వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్‌తో పాటు అర్బన్ ఏరియా పిడీఎస్యూ…

Read More

బ్యాంకులు సహకరిస్తేనే సైబర్ నేరాలకు చెక్.. మ్యూల్ ఖాతాలపై కఠిన నిబంధనలు అవసరం: సీపీ సజ్జనార్

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే బ్యాంకులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని, ముఖ్యంగా మ్యూల్ ఖాతాల నియంత్రణపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రతో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని హైదరాబాద్ పోలీసుల ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక…

Read More

శీతాకాల సమావేశాల “సక్సెస్” వెనుక అసలు కథ.. తేనేటి విందులో కలిసిన మోదీ–ప్రియాంక

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అత్యంత విజయవంతంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన తేనేటి విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ విందులోని ఫోటోలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్నటివరకు పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీ–అమిత్ షా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు, నిరసనలు, ర్యాలీలు…

Read More

పంచాయతీ ఎన్నికల్లో బీసీల ప్రభంజనం.. 42% రిజర్వేషన్‌పై పార్లమెంట్ నిశ్శబ్దం ఎందుకు?

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు ఘన విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఇది బీసీల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి స్పష్టమైన నిదర్శనమని బీసీ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. బీసీ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇది పార్టీల గెలుపు కాదు.. ఇది బీసీల గెలుపు, బీసీల ప్రభంజనం” అని స్పష్టం చేశారు. గ్రామీణ…

Read More

42% బీసీ రిజర్వేషన్లపై నిశ్శబ్దం.. ఎన్నికల హడావుడి ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటపై పార్లమెంట్లో కనీసం 20 నిమిషాల చర్చ కూడా జరగలేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అండగా ఉంటామని చెబుతున్నా, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. రాష్ట్రపతి తెలంగాణలో ఉన్న సమయంలోనైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించాల్సిందని…

Read More

బీజేపీ కోసం త్యాగం చేశాను.. అప్పులపాలయ్యాను: సర్పంచ్ అభ్యర్థి సమ్యం వెంకటస్వామి ఆవేదన

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పెద్దబావపల్లె గ్రామానికి చెందిన సమ్యం వెంకటస్వామి బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్ననాటి నుంచి బీజేపీ సిద్ధాంతాలపై నమ్మకంతో పనిచేశానని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీతోనే కొనసాగానని ఆయన చెప్పారు. తన విద్య పూర్తయ్యాక రాజకీయంగా బీజేపీని ఒక మచ్చలేని పార్టీగా నమ్మి పనిచేశానని, గతంలో వార్డు మెంబర్‌గా కూడా సేవలందించానని తెలిపారు. బీసీ జనరల్ కేటగిరీలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలన్న ఆశతో నామినేషన్ వేసినప్పటికీ,…

Read More

ఏ ఎన్నికలు ముందు? ఎంపీటీసీ–జెడ్పీటీసీనా లేక కార్పొరేషన్‌నా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల అనంతరం, ఇప్పుడు తదుపరి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు ఏవి ముందుగా నిర్వహిస్తారన్నదే ప్రధాన అంశంగా మారింది. ఇటీవల కార్పొరేషన్‌లలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రవేశపెట్టిన కొత్త మ్యాప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పునర్విభజన వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం ప్రభావం…

Read More

సమంత మా ఇంటి బంగారం ఏమైంది?

సౌత్ స్టార్ సమంత ప్రస్తుతం తెలుగులో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పరిస్థితి. ఆమె తన సొంత ప్రొడక్షన్ “ట్రాలాలా మూవీస్” బ్యానర్‌లో మొదటగా “శుభం” సినిమాను చేసింది. ఈ సినిమా గెస్ట్ రోల్‌లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన రెండో ప్రొడక్షన్ సినిమాగా “మా ఇంటి బంగారం”ని ప్రారంభించగా, సినిమా ఎక్కడివరకు వచ్చిందో స్పష్టత లేదు. సమంత పెళ్లి తర్వాత తెలుగులో సినిమాలకు ఎక్కువ ఫోకస్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ వెబ్ సీరీస్, సినిమాలపై…

Read More

అఖండ 2: తాండవం – వారణాసి లో బాలయ్య స్పెషల్ ప్రమోషన్ టూర్

అఖండ 2: తాండవం – వారణాసి లో బాలయ్య స్పెషల్ ప్రమోషన్ టూర్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇరువురి కాంబినేషన్ లో వచ్చిన తాజా మూవీ ‘అఖండ 2: తాండవం’ ఇటీవలే థియేటర్లలోకి విడుదలైంది. ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. అయితే రిలీజ్ తర్వాత మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్స్ డ్రాప్…

Read More

ధురంధర్’ సినిమా కాదు: రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయం

ధురంధర్’ అసలు సినిమానే కాదు: రామ్‌గోపాల్ వర్మ ప్రకటన రాన్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ ఇప్పటివరకు టాక్ ఆఫ్ ది ఇండియా‌గా మారింది. సైలెంట్ గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా ₹700 కోట్లకు మించి వసూలు సాధించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, రాబోయే రోజుల్లో ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కొత్త ఫీచర్స్‌ను సృష్టించనుంది. ఇదే క్రమంలో సెన్సేషనల్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా…

Read More