Headlines

మాదారంలో పోలింగ్ వేళ కాంగ్రెస్ దౌర్జన్యం – బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై దాడి, హైదరాబాద్‌కు రిఫర్

ఈరోజు మాదారం గ్రామంలో జరిగిన పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములు పోలింగ్ బూత్‌కు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ సమయంలో ఏజెంట్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో కొందరు లోపలికి వెళ్లారని తెలిసి, పరిస్థితి ఏంటని అడగడానికి అభ్యర్థి రాములు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు…

Read More

పార్టీ ఫిరాయింపుల చట్టానికి గండి: స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పుతో కాంగ్రెస్ తెచ్చిన చట్టమే నిర్వీర్యం?

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ తీర్పుతో పార్టీ ఫిరాయింపుల చట్టం (రాజ్యాంగం – 10వ షెడ్యూల్) ఉద్దేశ్యమే దెబ్బతిన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలో అమలు చేసినది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. రాజకీయాల్లో అక్రమ ఫిరాయింపులను అడ్డుకోవడం, ప్రజల ఓటుకు గౌరవం కల్పించడమే దీని లక్ష్యం. కానీ నేడు అదే చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్…

Read More

93 ఎకరాల చెరువుపై 350 ఎకరాల కబ్జా?అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ వెట్లాండ్–ఎఫ్టీఎల్ వివాదం

తెలంగాణలోని అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ తీవ్ర వివాదం కొనసాగుతోంది. అధికారికంగా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమేనని రికార్డులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం చెరువుకు సంబంధం లేని 350 ఎకరాలకు పైగా భూమిని వెట్లాండ్–ఎఫ్టీఎల్ పేరుతో కబ్జా చేసినట్లు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. చెరువుకు అడ్డంగా సుమారు 3 మీటర్ల ఎత్తులో భారీ కట్ట నిర్మించడంతో, డ్రై ల్యాండ్‌గా ఉన్న ప్రాంతాల్లోకి నీళ్లు మళ్లించారని బాధితులు చెబుతున్నారు. ఈ నీరు సాధారణ వర్షపు నీరు కాకుండా, బాచుపల్లి…

Read More

కేసీఆర్ పేరు వల్ల కాదు, ప్రజా వారసురాలిగా కవితక్క ముందుకు వస్తోంది”నిరాధార ఆరోపణలపై బలమైన కౌంటర్

కవిత అంటే బీఆర్ఎస్, కేవలం కేసీఆర్ ఆస్తి” అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన పిచ్చి మాటలేనని కవిత వర్గం స్పష్టం చేస్తోంది. కొందరు చేతగాని వ్యక్తులు కావాలనే రోజు రోజుకు ఒక ఎపిసోడ్‌లా ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజలు వాటిని అసలు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. గ్రామస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, ముఖ్యంగా వయసు మీదపడిన పెద్దలు, మహిళలు కవితను చూసి గుండెలకు హత్తుకుంటూ ఆశీర్వదిస్తున్నారని చెబుతున్నారు….

Read More

తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని…

Read More

తెలంగాణ ఆత్మగౌరవంపై దాడులు సహించంవిగ్రహాల నుంచి ఐడీపీఎల్ భూముల వరకు పోరాటం కొనసాగుతుంది

తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో గాయాలతో ఉన్నారని, ఆ గాయాలపై మళ్లీ పుండు మీద కారం చల్లినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గాయపడ్డ ప్రజలు మార్పు కోసం కొంత శాంతన పొందాలని భావిస్తే, మరింత బాధను మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విగ్రహాల ఏర్పాటు మాత్రమే సమస్య కాదని, అక్రమ పద్ధతుల్లో, అహంకారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీసుకునే నిర్ణయాలే అసలు సమస్య అని స్పష్టం చేశారు. తెలంగాణ…

Read More

డీలిమిటేషన్ పేరుతో రాజకీయ ప్రయోగంచట్టబద్ధత లేకుండా బౌండరీస్ – కార్పొరేటర్ సామల హేమ విమర్శలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, సికింద్రాబాద్ కార్పొరేటర్ సామల హేమ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అనేది సూత్రప్రాయంగా మంచి ప్రక్రియేనని అంగీకరిస్తూనే, ప్రస్తుతం చేపట్టిన విధానం పూర్తిగా చట్టబద్ధత లేకుండా, ఎటువంటి గైడ్‌లైన్స్ పాటించకుండా జరిగిందని ఆమె విమర్శించారు. డిసెంబర్ 31 డెడ్‌లైన్ పేరుతో ఒక ఆఫీస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లు, మ్యాప్స్ ఆధారంగా ఇష్టానుసారంగా బౌండరీస్ ఖరారు చేశారని ఆరోపించారు. ఎలాంటి ఆల్ పార్టీ మీటింగ్,…

Read More

కాంగ్రెస్ ఎంపీల మౌనం… విపక్షాలకు కౌంటర్‌లో వైఫల్యంమంత్రివర్గ విస్తరణలో 11 మంది ఎంపీల పేర్లపై చర్చ

తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 11 మంది ఎంపీల్లో చామల మల్లు మాత్రమే కొంతవరకు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని, మిగతావారి పాత్ర అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, అనిల్ కుమార్ వంటి ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి….

Read More

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…

Read More

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం? “మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని,…

Read More