కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది….

Read More

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు – రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా నిజమైన న్యాయ పోరాటమా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి. ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను…

Read More