పంజాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం? – 27 మండలాల్లో ఒక్క గ్రామం కూడా దక్కని నేపథ్యంపై తీవ్ర ఆందోళన

తెలంగాణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కేటాయింపుల ప్రక్రియలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 46 ప్రకారం సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి గెజిట్‌లు విడుదలయ్యాయి. అయితే, జిల్లాను యూనిట్‌గా తీసుకొని రొటేషన్ విధానం అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క గ్రామ సర్పంచ్ స్థానం కూడా రాలేదు. 🔹 ఎక్కువ ప్రభావితమైన జిల్లాలు ఈ మండలాల్లో బీసీలకు…

Read More

మంకీ బాత్‌లో కొమరం భీం గౌరవం – తెలంగాణ యోధుడి చరిత్రను గుర్తు చేసిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రసారమైన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలంగాణ యోధుడు కొమరం భీంను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ మాట్లాడుతూ — “20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ వారి దోపిడి నుండి ప్రజలను కాపాడేందుకు ఒక యువ యోధుడు, కొమరం భీం, కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉద్యమించాడు” అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ గిరిజనుల స్వాభిమాన పోరాటాన్ని గుర్తుచేసి, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు…

Read More