కాంగ్రెస్ నేత ఆవేదన: మీనాక్షి మేడం, పిసిసి అధ్యక్షుడితో భేటీ

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. పార్టీ లోపల తలెత్తిన సమస్యలను, తనకు ఎదురైన ఇబ్బందులను వారితో పంచుకున్నట్లు తెలిపారు. “వారంతా శ్రద్ధగా విన్నారు, దీనికి త్వరలోనే ఒక పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నేను నా ఆలోచనలు చెప్పి, వారి నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తాను” అని చెప్పారు.మీనాక్షి…

Read More

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శక్తి పెరుగుతోంది – టికెట్ దక్కిన నేత ఆనందం వ్యక్తం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కడం పట్ల స్థానిక నాయకుడు ఆనందం వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన తెలిపారు — “ఇన్నాళ్లుగా కష్టపడి పనిచేస్తూ పార్టీ పట్ల విశ్వాసం చూపించాం. చివరకు పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని చూపి టికెట్ ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నాం” అన్నారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “జూబ్లీ ప్రజలు ఈసారి అభివృద్ధి ఆధారంగా ఓటు వేస్తారు. సింపతీ రాజకీయాలు…

Read More