రేవంత్ ప్రభుత్వ సెలబ్రేషన్స్‌పై విమర్శల వర్షం – ఉద్యమకారులకు హామీలు ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సెలబ్రేషన్లపై వివాదం చెలరేగింది.ప్రభుత్వం ఈ వేడుకల కోసం ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (I&PR) విభాగం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓకే టీవీ యాంకర్ శ్రావ్య ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ – “డబ్బులు లేవు, పైసలు లేవు అని చెప్పే ప్రభుత్వం, సెలబ్రేషన్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మా ఉద్యమకారులకు హామీ…

Read More

అమీన్‌పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం

పటాన్‌చేరు / అమీన్‌పూర్:తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు…

Read More