కృష్ణా, గోదావరి జలాలపై కర్ణాటక-మహారాష్ట్ర కదలికలు: తెలంగాణ నష్టపోతుందా?

తెలంగాణకు జలవనరుల పరంగా మరొక సవాలు ఎదురవుతోంది. కృష్ణా నదీ జలాలపై కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కదలికలు వేగంగా జరుగుతుండగా, తెలంగాణ మాత్రం “నిమ్మకు నీరెత్తినట్లు” చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి, “మేము పైప్రవాహం నుంచి 112 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆపేస్తాం” అని స్పష్టం చేసింది. ఈ లేఖ కేవలం హెచ్చరిక కాదని, నీటి వినియోగంపై గట్టి నిర్ణయ సంకేతమని జలవనరుల నిపుణులు చెబుతున్నారు….

Read More