సభా సాంప్రదాయాలు దిగజారుతున్నాయి… భాషపై రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జాఫర్ హుసేన్

సభా సాంప్రదాయాలు, అధ్యక్ష గౌరవ మర్యాదలు, రాజకీయ భాషపై తెలంగాణ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు చేయాలని, కానీ భాషను దిగజార్చే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. సభా వేదికగా మాట్లాడుతూ జాఫర్ హుసేన్, “మనం అందరం రాజకీయ నాయకులమే. ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తూ విమర్శలు చేయాలి. కానీ మాటల స్థాయిని దిగజార్చడం రాజకీయ లక్షణం కాదు,…

Read More

కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం

2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…

Read More

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read More

రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలి: యువతకు అవకాశం ఇవ్వాలని తీవ్ర డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలకు రిటైర్మెంట్‌ వ్యవస్థ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధ నేతలు ఫీల్డ్‌లో తిరగలేని స్థితిలో ఉన్నప్పటికీ, పదవులు మాత్రం కావాలని, జీతాలు, సౌకర్యాలు, ప్రోటోకాల్‌లను ఆస్వాదిస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయాల్లో కూడా వయస్సు పరిమితి ఉండాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి”…

Read More