బక్రీద్ ముందు గౌరక్షణపై హెచ్చరికలు.. ప్రభుత్వానికి, పోలీసులకు హిందూ సంఘాల విజ్ఞప్తి

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ నెల 27న జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణలో గౌరక్షణ అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చలకు దారితీస్తోంది. హిందూ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు పలు విజ్ఞప్తులు చేస్తూ ఆవులు, ఎద్దులు, దూడల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బక్రీద్ సమయంలో అక్రమంగా పశువులను తరలించి బహిరంగంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు….

Read More