బండ్లగూడా జాగీర్ లో ఉద్రిక్తతలు… బాపు ఘాట్ విగ్రహ ప్రాజెక్ట్‌పై నివాసితుల ఆందోళనలు

హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడా జాగీర్ ప్రాంతంలో భారీ వివాదం చెలరేగింది. బాపు ఘాట్ అభివృద్ధి పేరుతో మహాత్మా గాంధీ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో, అక్కడి అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, మధు పార్క్ రిడ్స్ వంటి గేటెడ్ కమ్యూనిటీలకు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి…

Read More