ఉపఎన్నిక తర్వాత మౌనం ఎందుకు? – నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేసిన ఆస్మా ఓపెన్‌గా

ప్రస్తుతం మనం ఓయు లైబ్రరీ వద్ద ఉన్నాం. నా వెంట ఉన్నది జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆస్మా. ఉపఎన్నికల సమయంలో ఆమె నిరుద్యోగుల తరఫున గొంతు వినిపించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రచారం, పోలింగ్ తర్వాత రకరకాల విమర్శలు, ఆరోపణలు ఆమెపై వచ్చాయి. కాంగ్రెస్‌కు అమ్ముడైందని కొందరు, బిఆర్ఎస్‌కు అమ్ముడైందని మరికొందరు సోషల్ మీడియా నుండి రాజకీయ పార్టీల వరకూ కామెంట్లు చేసారు. అయితే ఆస్మా ఫైనల్ ఓట్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే…

Read More

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అఖిలపక్షం ఢిల్లీకి రావాలి — విక్రమార్క డిమాండ్

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే నైన్త్ షెడ్యూల్ సవరణ తప్పనిసరి అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మాటలకూ, ఆరోపణలకూ తావివ్వకుండా, పార్టీలన్నీ ఒక్క వేదికపైకి రావాల్సిన సమయం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. 📍 “ప్రత్యేక చర్చలు పార్లమెంట్లో పెట్టాలి” విక్రమార్క మాట్లాడుతూ: “బీసీల రిజర్వేషన్లు కేవలం రాష్ట్ర హామీలతో సాధ్యం కాదు. కేంద్రం నైన్త్ షెడ్యూల్‌లో చేర్చాలి. అందుకోసం పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చలు…

Read More