బీసీ రిజర్వేషన్ కోసం మరో బలిదానం: సాయి ఈశ్వరాచారి మృతి – కాంగ్రెస్‌పై ఆగ్రహంతో మండి బీసీ సంఘాలు

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ పార్కులు నిజమైన ఉత్పత్తి కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సింది పోయి వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోయాయి. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో కర్మాగారాలు కాకుండా కార్ షోరూమ్లు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్మించడం సాధారణమైపోయింది. జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యాసంస్థలు కూడా పారిశ్రామిక జోన్లలో కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అక్రమ…

Read More

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం – తీన్మార్ మల్లన్న సహా నేతల అరెస్టులు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల తక్కువ శాతం కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉడికిపోతున్న అసంతృప్తి మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వరయ్య చారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న,…

Read More