బీసీ రిజర్వేషన్లపై పోరాటం తీవ్రం… 42% హామీ అమలు చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కామారెడ్డి మహాసభలో మాట్లాడిన నేతలు కాంగ్రెస్ పార్టీ హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో “జిత్నా హిస్సాదారి ఉత్నా భాగ్యదారి” అంటూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారని…

Read More