బెట్టింగ్ యాప్స్ వ్యవహారం: యువరాజ్ సింగ్, సోనూ సూద్ సహా సెలబ్రిటీల ఆస్తుల జప్తు.. ఈడీ షాకింగ్ యాక్షన్

సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన బెట్టింగ్ యాప్స్..యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి ఆస్తుల జప్తుబెట్టింగ్ యాప్ కేసును ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ క్రికెటర్లు కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ మొత్తం 7.93 కోట్ల…

Read More

ఐ బొమ్మ కేసు: ఈడి దృష్టిలో క్రిప్టో మనీ లాండరింగ్ – టాలీవుడ్ సెలబ్రిటీల ప్రమోషన్‌లపై ప్రజల్లో ఆగ్రహం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐ బొమ్మ కేసులో విచారణ వేగం పెరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడి అనుమానం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీ ఇచ్చిన ప్రాథమిక వివరాల ఆధారంగా, రవి యొక్క ఆర్థిక లావాదేవీలు, పేగా (PEGA) నియమావళి ఉల్లంఘనలు, మరియు క్రిప్టో ట్రాన్సాక్షన్లపై స్పష్టమైన అనుమానాలు నెలకొన్నాయి. ఇమ్మడి రవిని మరింత విచారణ కోసం కస్టడీకి కోరుతూ సిబిఐ & సిఎస్ పోలీసులు సంయుక్త నివేదికను…

Read More

ప్రకాశ్ రాజ్‌ పై బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ వివాదం — “క్షమించండి, మళ్ళీ ఇలాంటివి చేయను” అని సిట్‌ విచారణలో ప్రకాష్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో సిట్‌ (Special Investigation Team) విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో ఆయన విచారణకు హాజరై, “తప్పు చేశాను, క్షమించండి — ఇకపై ఇలాంటి తప్పు చేయను” అని అధికారుల ఎదుట స్పష్టం చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ కారణంగా జరిగిన ఆర్థిక మోసాలు, యువత ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, సైబర్…

Read More