భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ నేతల ఫైర్ స్పీచ్: హామీలు అమలు చేయని కాంగ్రెస్‌పై ఘాటు ఆరోపణలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎండ తీవ్రతను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భూపాలపల్లి అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ప్రజలందరికీ తెలుసని నేతలు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్, డిగ్రీ–జూనియర్ కాలేజీలు, బస్ డిపో, మున్సిపాలిటీ, గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి నీరు, సింగరేణి క్వార్టర్లు,…

Read More