బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ: మీడియాపై దాడి, నేతల మధ్య ఆధిపత్య పోరు

బీజేపీ పార్టీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై దాడి, నేతల మధ్య బహిరంగ ఘర్షణ బీజేపీ పార్టీ కార్యాలయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఆరో వార్డు అంశం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మొదలైన వివాదం చివరకు నేతలు–కార్యకర్తల మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మీడియాపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. మాటల వాగ్వాదం కాస్తా…

Read More

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం నల్గొండలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. చొక్కాలు పట్టుకోవడం, కుర్చీలు విసరుకోవడం, ఒక దశలో పిడిగుద్దుల వరకు పరిస్థితి చేరుకోవడంతో అక్కడ…

Read More