వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read More