తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్కు రానుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆయన తొలి పర్యటన కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాల తర్వాత ఇప్పుడు పార్టీ ఫోకస్ పూర్తిగా తెలంగాణపై పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభలో కూడా…

