స్మగ్లింగ్‌ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

Read More

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట–వర్తనం పొరపాటు: వాగ్ధానం 42%, అమలు 17%

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 17 శాతానికే పరిమితం కావడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. జీవో 9 అమల్లో ఉండగానే జీవో 46ను కోర్టు విచారణ పూర్తికాకుండానే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రాజకీయ ప్రయోజనాలకేనా అనే ప్రశ్న బీసీ వర్గాల్లో ఉధృతమైంది. హైకోర్టు ఆదేశాలే కారణమని ప్రభుత్వం చెబుతున్నా, రెండు నెలల డెడ్‌లైన్ గడిచిన తర్వాతే హడావుడిగా నెపం నెట్టడం రాజకీయ యత్నమని బీసీ నాయకులు ఆగ్రహం…

Read More

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అఖిలపక్షం ఢిల్లీకి రావాలి — విక్రమార్క డిమాండ్

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే నైన్త్ షెడ్యూల్ సవరణ తప్పనిసరి అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మాటలకూ, ఆరోపణలకూ తావివ్వకుండా, పార్టీలన్నీ ఒక్క వేదికపైకి రావాల్సిన సమయం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. 📍 “ప్రత్యేక చర్చలు పార్లమెంట్లో పెట్టాలి” విక్రమార్క మాట్లాడుతూ: “బీసీల రిజర్వేషన్లు కేవలం రాష్ట్ర హామీలతో సాధ్యం కాదు. కేంద్రం నైన్త్ షెడ్యూల్‌లో చేర్చాలి. అందుకోసం పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చలు…

Read More

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో వసూళ్ల రాజా వివాదం – కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర ఆరోపణలు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియా, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న ఈ ఆరోపణల ప్రకారం, ఆయనను కాంగ్రెస్ పార్టీ వసూళ్ల కోసం మాత్రమే అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదకర వ్యాఖ్యల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెద్ద మొత్తంలో నిధులు పంపించాలనే టార్గెట్‌ పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చే…

Read More