కరీంనగర్ కార్పొరేషన్‌లో ట్విస్టుల రాజకీయాలు… మేయర్ పీఠంపై అనిశ్చితి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మేయర్ పీఠం దాదాపు భారతీయ జనతా పార్టీ సొంతమవుతుందనే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీలో చేరిన 15వ డివిజన్ కార్పొరేటర్ విప్పుల సాయి జ్యోతి, ఆదివారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మొదట కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, ఆరోగ్య కారణాలతో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయిన సాయి…

Read More

రెవంత్‌రెడ్డికి బీజేపీ సవాల్: హామీల అమలుపై ఓపెన్ డిబేట్‌కి రావాలి!

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. సభ ప్రారంభం నుంచే భారత మాతాకి జై, వందే మాతరం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నినాదాలతో వేదిక సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, ఎమ్మెల్యే కోటిపల్లి వెంకటరమణా రెడ్డి సహా పలువురు…

Read More