జనాభా లెక్కల శాంపిల్ సర్వే నవంబర్ 10 నుంచి – తెలంగాణలో రెండు మండలాలు, ఒక జిహెచ్ఎంసి వార్డు ఎంపిక

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో భాగంగా హౌస్ లిస్టింగ్ శాంపిల్ సర్వేను నవంబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు మండలాలు మరియు ఒక జిహెచ్ఎంసి వార్డును ఎంపిక చేశారు. వాటిలో — ఈ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి గృహాల లెక్కలు…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్ల సిండికేట్‌? బక్కా జార్సన్ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజురోజుకూ హాట్ టాపిక్ అవుతోంది. దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకుడు బక్కా జార్సన్ గారు ఓకే టీవీతో మాట్లాడారు. జార్సన్ గారు మాట్లాడుతూ — “భోగస్ ఓట్లు అంటూ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఓట్లు కొత్తవి కావు. ఇవి గత ప్రభుత్వ కాలంలోనే నమోదైనవి. ఎన్నికల కమిషన్ ముందుగా విచారణ చేసి నిజాలను బయట పెట్టాలి. ఇప్పుడు ఒక్కసారిగా ఎన్నికల సమయంలో…

Read More

జూబిలీహిల్స్‌లో బోగస్ ఓట్లు కలకలం — 80 గజాల ఇంట్లో 27 ఓట్లు, అందులో 24 నకిలీగా తేలిన ఘటన

హైదరాబాద్‌లోని ప్రముఖ నియోజకవర్గం జూబిలీహిల్స్ లో బోగస్ ఓట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది.ఓ 80 గజాల ఇంట్లో 27 ఓట్లు ఉండగా, వాటిలో 24 ఓట్లు నకిలీవిగా ఉన్నాయనే విషయం బయటపడింది. సమాచారం ప్రకారం, జూబిలీహిల్స్ నియోజకవర్గంలోని వెంగలరావు నగర్‌లోని బూత్ నంబర్ 125, హౌస్ నంబర్ 8-3-191/369 అనే చిరునామాకు సంబంధించిన ఓ మూడంతస్తుల భవనంలో ఈ అసాధారణ విషయం వెలుగులోకి వచ్చింది. 🔹 ఇంట్లో నివసిస్తున్న వారు లేరు, కానీ 27 ఓట్లు! ఇంటి…

Read More