కేతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తతలు: బాల్కా సుమన్ చర్యలపై మంత్రి వివేక్ ఫైర్

మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరియు ఆయన అనుచరులు మంత్రి కాన్వాయ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి కాన్వాయ్‌పై ట్రాఫిక్ కోన్ విసరడం ఘటనను మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ చర్యతో అక్కడున్న కార్యకర్తలు ఆగ్రహానికి లోనై రాళ్ల దాడులకు…

Read More

మాదారంలో పోలింగ్ వేళ కాంగ్రెస్ దౌర్జన్యం – బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై దాడి, హైదరాబాద్‌కు రిఫర్

ఈరోజు మాదారం గ్రామంలో జరిగిన పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములు పోలింగ్ బూత్‌కు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ సమయంలో ఏజెంట్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో కొందరు లోపలికి వెళ్లారని తెలిసి, పరిస్థితి ఏంటని అడగడానికి అభ్యర్థి రాములు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు…

Read More