మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్: ఎన్జీటీ తీర్పుతో ప్రభుత్వానికి ఊరట

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఊరట లభించింది. National Green Tribunal (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయడంతో, ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది. ఈ పిటిషన్‌ను P Karthik Reddy దాఖలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అలాగే అపార్ట్మెంట్లు, ఇళ్లపై నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఎన్జీటీ…

Read More