“10 రోజులు తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు?” — తెలంగాణ రాజకీయాల్లో ప‌వ‌న్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చేసిన ప్రాంతీయ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి దాదాపు పది రోజులు గడిచినా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజే హఠాత్తుగా స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “ఇన్ని రోజులు నిద్రపోయారా?వాటర్‌లో నీళ్లు కలుపుకుంటున్నారా?కమిషన్ల లెక్కలు వేసుకుంటున్నారా?” అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిస్పందనలో ఆలస్యం కావడం వెనుక ఏదైనా పాలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? లేక స్పందన వెనుక ఉద్దేశ్యాలు వేరేవైనా ఉన్నాయా?…

Read More

మంత్రి కొడుకుపై భూమి కబ్జా ఆరోపణలు: బౌన్సర్ల దాడితో కలకలం, రాజకీయ జోక్యం ఆరోపణలు

హైదరాబాద్‌ రాజకీయ వర్గాలలో మరోసారి భూకబ్జా ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బాంబుల మంత్రిగా తుడైన కీలక నేత కుమారుడు, గండిపెట్టల ప్రాంతంలో విలువైన ప్రైవేట్ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, 70 మందికి పైగా బౌన్సర్లతో కలిసి మంత్రి కొడుకు స్థలానికి చేరుకుని ప్రహార గోడను కూల్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. భూమి యజమాని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతడిపై దాడి జరిగిందని, ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు…

Read More