బీసీ రిజర్వేషన్ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకుడు బూర నరసయ్య గౌడ్ ఫైర్ – కాంగ్రెస్ కుట్రను బహిర్గతం చేశారు

ఓకే టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత బూర నరసయ్య గౌడ్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. “అంబేద్కర్ గారు రాజీనామా చేయాల్సినంత దారుణం కాంగ్రెస్ వల్లే జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల అసహనం చూపుతోంది,” అని బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు…

Read More